
మహబూబ్ నగర్
సర్కార్ భూమితో పాటు నా భూమినీ కబ్జా చేశారు.. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం
గద్వాల, వెలుగు: ప్రభుత్వ భూమితో పాటు తన భూమిని కూడా కబ్జా చేశారని ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్ల
Read Moreటీపీసీసీలో.. పాలమూరుకు పెద్దపీట
ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురికి చోటు సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు కార్యవర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు యూత్ లీడర్లు మహబూబ్నగర్, వ
Read Moreనార్లాపూర్ పునరావాస పనులు స్పీడప్చేయాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
పాలమూరు రివ్యూలో మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్కర్నూల్, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల
Read Moreవనపర్తి జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటాలి :కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి , వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు. స
Read Moreఅలంపూర్ ఆలయాభివృద్ధిపై సమావేశం
అలంపూర్, వెలుగు: అలంపూర్ ఆలయాల అభివృద్ధిపై సోమవారం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర
Read Moreకాంగ్రెస్ తోనే నిరుపేదల సొంతింటి కల సాకారం : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
లింగాల, వెలుగు: పేదలకు సొంతింటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి
Read Moreమన కొత్తకోటలోనే.. బ్యాంక్ లో లక్ష అప్పు తీసుకున్నాడు.. నిమిషాల్లోనే అదే బ్యాంక్ లో ఆ డబ్బును కొట్టేశారు..
కొత్తకోట, వెలుగు: తన భార్య మెడలో ఉన్న గోల్డ్ బ్యాంకులో కుదవపెట్టి ఓ వ్యక్తి లోన్ తీసుకోగా, బ్యాంకులోనే చోరీకి గురైన ఘటన సోమవారం జరిగింది.
Read Moreస్కూల్స్ రీఓపెన్ నాటికి బుక్స్ సప్లై చేయాలి : నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్
మహబూబ్నగర్ (నారాయణపేట), వెలుగు: స్కూళ్ల రీ ఓపెన్ నాటికి సర్కారు బడుల్లో పుస్తకాలు, యూనిఫామ్స్సప్లై పూర్తికావాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయ
Read Moreవర్షాకాలంలో ప్రజలు సీజినల్ వ్యాధులపై అలర్ట్గా ఉండాలి : కలెక్టర్ విజయేందిరబోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. కలె
Read Moreమన విదేశాంగ విధానంపై అమెరికా పెత్తనమా : జాన్ వెస్లీ
గద్వాల, వెలుగు: భారత విదేశాంగ విధానంలో అమెరికా పెత్తనం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. సోమవారం గద్వాలలో పార్టీ సమావేశానికి
Read Moreవనపర్తి జిల్లాలో పూర్తి కావస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనులు
ఈ ఏడాది నుంచే కొత్త బిల్డింగ్లో క్లాసులు ప్రారంభించేందుకు సన్నాహాలు 80 శాతం పనులు కంప్లీట్, మిగిలిన పనులు జులై ఆఖరులోగా పూర్తి చేయడంపై అధికారుల
Read Moreమేలో మురిపించే... జూన్లో మందగించే !.. మృగశిర కార్తె వచ్చినా ముఖం చాటేసిన వానలు
గత నెల కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు వేసిన రైతులు భారీ వర్షాలు పడకపోవడంతో 50 శాతం కూడా మొలకెత్తలే! మరో మూడు, నాలుగు రోజుల్లో వానలు పడక
Read Moreబొమ్మనపల్లిలో విషాదం ..నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో విషాదం అచ్చంపేట, వెలుగు : నీటి కుంటలో పడి అన్నదమ్ములు చనిపోయారు. ఈ ఘట
Read More