ముంబై: ఉత్తర్ ప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీ ఘటనను నిరసిస్తూ మహారాష్ట్రలో అధికార శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి (మహా వికాస్ అఘాడీ) బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది. మహారాష్ట్రలోని చాలా జిల్లాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసేసి ఉన్నాయి. స్థానికంగా బస్సు సర్వీసులు కూడా నడవడం లేదు. కానీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో లోకల్ రైళ్లు సర్వీసులు నడుస్తున్నాయి. అయితే బంద్లో భాగంగా శివసేన పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతూ పూణె, బెంగళూరు హైవేను బ్లాక్ చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆదివారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఈ బంద్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరగడం కలకలం రేపింది. నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు ముంబైలో దాదాపు 8 బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం సంచలనంగా మారింది. దీంతో పోలీసు భద్రతతో పరిమితంగా బస్సు సర్వీసులను నడుపుతున్నారు.
మహారాష్ట్రలో బంద్.. హైవేలు బ్లాక్
- దేశం
- October 11, 2021
లేటెస్ట్
- బీఆర్ఎస్ లో నేతలకు అహంకారం నెత్తికెక్కింది: గుత్తా సుఖేందర్ రెడ్డి
- Women Beauty : జుట్టుకు శక్తిని ఇచ్చే ప్రక్రియే హెయిర్ డిటాక్స్.. ఇంట్లో చేసుకోవచ్చా.. ఎలా చేయాలంటే..!
- మీకు తెలుసా : భూమిపై డైనోసర్ల రాజ్యం నడిచింది.. వీధుల్లో కుక్కల్లా డైనోసర్లు తిరిగేవి..!
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..
- Madras High Court : ఆ సంగీత త్రిమూర్తుల కంటే..ఇళయరాజా గొప్పవారేమి కాదు
- Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్
- యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Kitchen : 10 నిమిషాల్లోనే మామిడికాయ పచ్చడిని ఇలా పెట్టొచ్చు..
- హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్