యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న కొద్దిసేపటికే మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి మంగళవారం మరణించాడు. ఆ వ్యక్తిని భివాండికి చెందిన సుఖ్దేవ్ కిర్దత్గా గుర్తించారు. కిర్గత్ ఒక కంటి నిపుణుడి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కిర్గత్ మంగళవారం కరోనా వ్యాక్సిన్ సెంటర్లో రెండో డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత 15 నిమిషాల పాటు అబ్జర్వేషన్ గదిలో ఉన్నాడు. ఆ సమయంలో కిర్దత్ స్పృహ కోల్పోయాడు. వెంటనే సమీపంలోని ఇందిరా గాంధీ స్మారక ఆసుపత్రికి తరలించారు. అక్కడ కిర్గత్ను పరిశీలించిన వైద్యులు.. చనిపోయాడని ధృవీకరించారు. కిర్దత్ తన మొదటి డోసు వ్యాక్సిన్ను జనవరి 28న తీసుకున్నాడు. ఆ సమయంలో ఎటువంటి సమస్య లేని కిర్దత్.. రెండో డోసు తీసుకోగానే ఎందుకు చనిపోయాడో తెలియడంలేదని వైద్యులు అన్నారు. కాగా.. కిర్దత్కు కొన్ని సంవత్సరాల నుంచి బీపీ ఉందని వైద్యులు తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 15 నిమిషాలకే వ్యక్తి మృతి
- దేశం
- March 3, 2021
లేటెస్ట్
- LSG vs KKR: లక్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్కతా
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
- Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
- LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ
- Chitram Chudara Official OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వివరాలివే
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?