కాగజ్ నగర్, వెలుగు : తనకు పెండ్లి చేయాలని అన్న, తల్లితో పోరు పెట్టాడు. తన ఆస్తి తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో ఆ అన్న తమ్ముడిని సోమవారం మంచం పట్టేతో కొట్టి చంపేశాడు. సీఐ రవీందర్ కథనం ప్రకారం...కాగజ్నగర్లోని నౌగామ్బస్తీ ముదిరాజ్కాలనీకి చెందిన రాజు , వెంకటేశ్(29) అన్నదమ్ములు. ఇద్దరికీ పెండ్లిళ్లు కాలేదు. వెంకటేశ్ గోదావరిఖనిలో ఉంటూ పని చేసుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం కాగజ్నగర్లోని ఇంటికి వచ్చాడు. అన్న, తల్లితో తనకు పెండ్లి చేయాలని కోరాడు. ఈ క్రమంలో అన్నాదమ్ముళ్ల మధ్య మాటామాట పెరిగింది. సోమవారం ఉదయం కూడా ఈ విషయమై వాదులాడుకున్నారు. దీంతో తమ్ముడు పెండ్లి చేయాలని అడుగుతున్నాడని, అలా జరిగితే సగం ఆస్తి పోతుందని భావించి మంచం పట్టేతో తలమీద కొట్టాడు. దీంతో వెంకటేశ్అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు.
ఆస్తి కోసం అన్న దారుణం
- క్రైమ్
- December 28, 2021
లేటెస్ట్
- సైబర్ సెక్యూరిటీపై అసోచామ్ కాన్ఫరెన్స్
- గడ్డం వంశీకృష్ణ గెలవాలని పూజలు
- గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పంతా ఆఫీసర్లదేనట.!
- మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్
- ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది: మోదీ
- నాలుగో క్వార్టర్లో .. హెచ్యూఎల్ లాభం రూ. 2,561 కోట్లు
- వంశీకృష్ణకే మాదిగల మద్దతు
- థానోస్ టెక్నాలజీ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభం
- పేమెంట్ అగ్రిగేటర్గా పేయూకు పర్మిషన్
- పంత్ పటాకా..టైటాన్స్ను మళ్లీ ఓడించిన ఢిల్లీ
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు