జైపూర్: స్నేహితుల మధ్య వాగ్వాదం ఓ మహిళ ప్రాణం తీసింది. రాజస్థాన్ జైపూర్లోని జవహర్ సర్కిల్ ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మంగేశ్ అనే యువకుడు తన స్నేహితురాలితో కలిసి డ్రింక్స్ తాగాడు. ఆపై ఏంజరిగిందో తెలియదు కానీ, వాళ్లిద్దరూ కలిసి ఉమా సుతార్ అనే యువతిపై కామెంట్ చేయడం మొదలు పెట్టారు. దీనికి ఉమ స్నేహితుడైన రాజ్కుమార్ అడ్డు చెప్పాడు. దీంతో మంగేశ్, అతని స్నేహితురాలు వాగ్వాదానికి దిగారు. ఆపై అక్కడి నుంచి కారులో వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఉమతో పాటు ఆమె ఫ్రెండ్ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మంగేశ్ కారు ఆపకుండా వాళ్లిద్దరినీ ఢీకొట్టి వెళ్లిపోయాడు. దీంతో అక్కడికక్కడే ఉమ ప్రాణాలు కోల్పోగా, రాజ్కుమార్ గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. పరారీలో ఉన్న మంగేశ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
స్నేహితుల మధ్య వాగ్వాదం..యువతిని కారుతో ఢీ కొట్టి హత్య
- దేశం
- December 28, 2023
లేటెస్ట్
- Cyber Crime : ముంబై సీబీఐ పేరుతో.. రూ.35 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక: ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా
- చంద్రబాబు హయాంలో బడ్జెట్ తీరు.. ఉపాధి కల్పన..
- IPL 2024: మెరిసిన రాహుల్, దీపక్ హుడా.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
- 95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్
- చంద్రబాబు సూపర్ 6హామీలకు అయ్యే ఖర్చు.. సాధ్యాసాధ్యాలు
- భారీగా విదేశీ మద్యం పట్టివేత
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశామాషీ మనిషి కాదు.. కమిట్మెంట్ ఉన్నోడు : కేసీఆర్
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు