
హిమాచల్ ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోలన్ జిల్లాలోని బడ్డీ ప్రాంతంలో ఫెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో శుక్రవారం (ఫిబ్రవరి 2) న ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించంతో భారగా పొగ, మంటలు ఎగిసిపడ్డాయి. ఎన్డీఆర్ ఎఫ్,అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది గాయాపడ్డారు. ఇప్పటివరకు ప్రమాదం నుంచి 41 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | 41 people including 19 injured people were rescued after a fire broke out in a perfume factory in the Baddi area of Solan district today; Teams of NDRF and Fire Department engaged in the operation to rescue affected persons and douse fire#HimachalPradesh pic.twitter.com/A1l6ypP5HI
— ANI (@ANI) February 2, 2024