మెదక్

ఎక్కడి పనులు అక్కడే.. నాలుగు రోజుల్లో మల్లన్న మహా జాతర ప్రారంభం

తాగునీటికి, అద్దె గదులకు కొరతే తాత్కాలిక ఏర్పాట్లపైనే అధికారుల చూపు సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి మహా జాతర సమీపిస్తున్న

Read More

జాతరలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ

నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్​చెరు, వెలుగు: జాతరలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని కాంగ్రెస్​నేతలు  నీలం మధు, కాట శ్రీనివాస

Read More

మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు మల్

Read More

కొండపోచమ్మ సాగర్ ని సందర్శించిన వీహెచ్

ములుగు, వెలుగు: ములుగు మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్ ని ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టూ

Read More

కల్యాణం కమనీయం.. రమణీయం

మెదక్​ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గోదారంగనాథ స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై కల్యాణ మహోత్సవా

Read More

బాడీ బిల్డింగ్ పోటీలు

సిద్దిపేట, వెలుగు: జిల్లా బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్  పోటీలు శనివారం రాత్రి సిద్దిపేటలో జరిగాయి. మొత్తం 4 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో 30 మ

Read More

డెత్ స్పాట్లుగా రిజర్వాయర్లు.. నాలుగేండ్ల లో 50 మందికి పైగా మృతి

సిద్దిపేట, వెలుగు: జిల్లాలో సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టులు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. నాలుగేండ్ల కింద ప్రారంభించిన రంగనాయక సాగర్, కొండపోచమ్మ

Read More

వడ్డెరులకు రాజకీయ గుర్తింపు పెరగాలి : చైర్మన్​ జెరిపేట జైపాల్ 

వడ్డె ఓబన్న త్యాగాన్ని గుర్తించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్​  వడ్డెర కార్పొరేషన్ చైర్మన్​ జెరిపేట జైపాల్  రామచంద్రాపురం, వెలుగు: ఎన

Read More

లాయర్లు ఉత్సాహంగా పనిచేయాలి  : హై కోర్టు జడ్జి విజయ్ సేన్ రెడ్డి

చేర్యాలలో కోర్టు ప్రారంభం చేర్యాల, వెలుగు: ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే లాయర్లు ఉత్సాహంగా పనిచేయాలని  హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి అన్

Read More

జగదేవపూర్ లో తాగునీటి కోసం మహిళల ధర్నా

జగదేవపూర్, వెలుగు: మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన మండలంలోని ఇటిక్యాలలో శనివారం జరిగింది. పలువ

Read More

గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ(హుస్నాబాద్​)వెలుగు: గౌరవెల్లి ముంపు బాధితుల సమస్యలను మార్చి తర్వాత పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులపై

Read More

సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం (అమీన్​పూర్), వెలుగు: సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం అమీన్​పూర్​ మున్సిపాల

Read More

ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి

 సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలను పక్కా

Read More