మెదక్

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలె :  కలెక్టర్ రాహుల్​ రాజ్ 

 నర్సాపూర్ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్​ రాజ్  నర్సాపూర్, వెలుగు: రాత్రిపూట డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో &

Read More

విజయ డెయిరీ పార్లర్లను ప్రారంభించిన కలెక్టర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: మహిళా శక్తి ఆధ్వర్యంలో సంగారెడ్డి బైపాస్ ​రోడ్డులో, గవర్నమెంట్ ​మెడికల్​కాలేజీలో శనివారం కలెక్టర్ ​క్రాంతి విజయ డెయిరీ పార్లర

Read More

పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ అని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం వివిధ మండలాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా

Read More

ఉద్యాన రైతులకు అండగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​

మేలైన వంగడాల రూపకల్పన ప్రత్యామ్నాయ వ్యవసాయానికి సహకారం అందుబాటులో పలు రకాల మొక్కలు సిద్దిపేట/ములుగు, వెలుగు: ఉద్యాన పంటలు సాగు చేస్తు

Read More

ట్రీట్ మెంట్ తీసుకుంటూ గురుకుల స్టూడెంట్ మృతి

స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ  సంగారెడ్డి జిల్లా నల్లవాగు  సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద ఆందోళన నారాయణ్

Read More

మెదక్ జిల్లాలో ఉత్సాహంగా ఉగాది కవి సమ్మేళనం 

    పాల్గొన్న నందిని సిధారెడ్డి  మెదక్, వెలుగు: ఉగాది పండుగ పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌&

Read More

ధర్మారాన్ని సందర్శించిన హౌసింగ్ రాష్ట్ర కమిషనర్ 

వెల్దుర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్

Read More

బేషరతుగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి : ఎమ్మెల్సీ అంజిరెడ్డి

మెదక్ కలెక్టరేట్ వద్ద బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షకు మద్దతు మెదక్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎలాంటి ఆంక్షలు

Read More

దుబ్బాకలో యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌‌‌‌రెడ్డి

దుబ్బాక, వెలుగు: నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యంగ్​ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ను దుబ్బాకలో ఏర్పాట

Read More

కొడుకును కనేందుకు బాలికతో రెండో పెండ్లి .. కాంట్రియాల తండాలో విచారణ చేపట్టిన అధికారులు

రామాయంపేట, వెలుగు: కొడుకును కనేందుకు బాలికను రెండో పెండ్లి చేసుకోగా.. ఇది కాస్త బయటకు తెలియడంతో అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు. వివరాల్లోకి  వ

Read More

ఏఐ పాఠాలపై ఆసక్తి .. ఉమ్మడి జిల్లాలో 101 స్కూళ్లలో అమలు

పైలెట్ ప్రాజెక్ట్ గా మెదక్ జిల్లాలో 6 స్కూళ్లలో ప్రారంభం సక్సెస్ కావడంతో మరిన్ని స్కూల్స్​కు విస్తరణ ఏఐ టెక్నాలజీతో విద్యార్ధుల స్కిల్స్ పెంపుద

Read More

నారింజ రంగు మారుతోంది .. కలుషిత జలాలతో ప్రాజెక్ట్ కు పొంచి ఉన్న ముప్పు

అందులోకి సమీప ఫ్యాక్టరీల కెమికల్ వ్యర్థాలు పూర్తి ఆయకట్టుకు సాగునీరందించలేని పరిస్థితి  నీటిని టెస్ట్ చేసి కాలుష్య వ్యర్థాలను నిర్మూలించాల

Read More

పొట్టకూటి కోసం వచ్చి.. బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి

సంగారెడ్డి  జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ లో విషాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం వచ్చిన ఇద్దరు వలస కార్మికులు బావిలో పడిపోయి చనిపోయారు. స్థాన

Read More