హరీశ్ రావు సభకు భారీగా తరలిరావాలి : జోగు రామన్న

హరీశ్ రావు సభకు భారీగా తరలిరావాలి : జోగు రామన్న

ఆదిలాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 28న ఆదిలాబాద్ పట్టణంలో  జరిగే బీఆర్​ఎస్​ బహిరంగ సభకు మంత్రి హరీశ్ రావు హాజరవుతారని  కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. డైట్ కాలేజ్ గ్రౌండ్​లో సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే గురువారం సాయంత్రం పరిశీలించారు. పార్టీ శ్రేణులకు హరీశ్ రావు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.