‘ఎడ్జ్​ 40’ పేరుతో మోటరోలా కొత్త ఫోన్

‘ఎడ్జ్​ 40’ పేరుతో మోటరోలా కొత్త ఫోన్

చైనీస్​ స్మార్ట్​ఫోన్​ మేకర్​ మోటరోలా ‘ఎడ్జ్​ 40’ పేరుతో ఫోన్​ను లాంచ్​ చేసింది.  ఇందులో 6.50-అంగుళాల డిస్​ప్లే, ముందు 32-మెగాపిక్సెల్ కెమెరా, వెనుక  50-మెగాపిక్సెల్ + 13-మెగాపిక్సెల్ కెమెరా , 4500ఎంఏహెచ్ బ్యాటరీ  ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్​తో నడుస్తుంది.  8జీబీ ర్యామ్+  256జీబీ స్టోరేజీతో వస్తుంది. ఫోన్ ధర రూ. దేశంలో 29,999. ఫ్లిప్​కార్ట్​ నుంచి ప్రీఆర్డర్​ చేయవచ్చు. ఈనెల 30 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.