ముంబై: ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)–2023 సెషన్ కు ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. బీజింగ్లో జరిగిన 139వ ఐఓసీ సెషన్లో ఇండియా బృందం ఓ ప్రెజెంటేషన్ ఇచ్చి మెంబర్స్ ను ఒప్పించింది. ఇందులో ఐఓసీ మెంబర్ నీతా అంబానీ, ఇండియా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటు 2008 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ అభినవ్ బింద్రా పాల్గొన్నారు. చివరిసారిగా 1983లో ఢిల్లీలో ఈ సెషన్ ను నిర్వహించారు. దీంతో దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ విశిష్ట ఆతిథ్య అవకాశం ఇండియాకు వచ్చింది. ‘40 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఇండియాకు ఒలింపిక్ సెషన్ ను హోస్ట్ చేసే అవకాశం దక్కింది. ఈ సెషన్ ఆతిథ్యానికి ముంబైకి అవకాశం ఇచ్చినందుకు ఐఓసీకి థ్యాంక్స్. ఇండియా స్పోర్ట్స్ లో ఇది కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ఆశిస్తున్నా’ అని ఐఓసీ మెంబర్ నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ కు ముంబై ఆతిథ్యం
- ఆట
- February 20, 2022
మరిన్ని వార్తలు
-
GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
-
400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
-
GT vs KKR: అడ్డుపడుతున్న వరుణుడు.. గుజరాత్- కోల్కతా మ్యాచ్ ఆలస్యం
-
T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు