లింగంపేట ఎంపీడీఓ గా నరేశ్​

లింగంపేట ఎంపీడీఓ గా నరేశ్​

లింగంపేట,వెలుగు: లింగంపేట ఎంపీడీఓగా ఆర్​. నరేశ్​ సోమవారం బాధ్యతలు చేపట్టారు. జుక్కల్ నుంచి  ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇంతకుముందు లింగంపేట ఎంపీడీఓగా పనిచేసిన మల్లిఖార్జున్​రెడ్డి రిటైర్​ అయ్యారు. ఎంపీపీ గరీబున్నిసా నయీం, పంచాయతీ సెక్రటరీలు నరేశ్​కు శుభాకాంక్షలు తెలిపారు.