దేశం

పెరుగుతున్న ఖర్చులు, అప్పులు, రియల్ ఎస్టేట్.. యువత భవిష్యత్తును మింగేస్తున్నాయ్: శ్రీధర్ వెంబు

ప్రముఖ దేశీయ సాఫ్ట్ వేర్ సంస్థ జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు ప్రస్తుత సమాజ పరిస్థితులపై చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. పెరుగుతున్న గృహ ఖర్చు

Read More

ఆపరేషన్ సిందూర్ 88 గంటలు చూపించింది జస్ట్ ట్రైలర్.. పాక్‌కి భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన చాణక్య రక్షణ సదస్సులో పాల్గొన్న భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక కామెంట్స్ చేశారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపర

Read More

సౌదీ బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సోమవారం ( నవంబర్ 17 ) సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ఘటనలో మృతి చెందినవారిలో 16 మంది హైదరాబాద్ వాసులు ఉన్

Read More

మృతులంతా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వెళ్లినవారే.. సౌదీ బస్సు ప్రమాదంపై హజ్ హౌస్ క్లారిటీ..

సోమవారం ( నవంబర్ 17 ) తెల్లవారుజామున సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం ప్రకంపనలు రేపుతోంది. ఇండియా నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లిన యాత్రికులతో వెళ్తున్న బస్సు డ

Read More

ఎస్సీలకూ క్రిమీలేయర్ ఉండాలి: సీజేఐ బీఆర్ గవాయ్

అమరావతి: ఎస్సీలకూ క్రిమీలేయర్ ఉండాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. రిజర్వేషన్ల అంశంలో ఒక ఐఏఎస్ అధికారి పిల్లలను, పేద వ్యవసాయ

Read More

సర్ జరిగే రాష్ట్రాల్లోని నేతలతో.. రేపు ( నవంబర్ 18 ) కాంగ్రెస్ మీటింగ్

పాల్గొననున్న ఏఐసీసీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌లు, పీసీసీ అధ్యక్షులు,

Read More

పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు... ఏడుగురు మృతి

ఆరుగురికి గాయాలు..ముగ్గురి పరిస్థితి విషమం పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లోని సింధ్‌‌‌‌‌&zwn

Read More

సౌదీలో ఘోర బస్సు ప్రమాదం: హైదరాబాద్ నుండి హజ్ యాత్రకు వెళ్లిన 42 మంది సజీవదహనం..

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. సోమవారం ( నవంబర్ 17 ) తెల్లవారుజామున హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢ

Read More

ఉపాధ్యాయ స‌‌మ‌‌స్యల‌‌పై జ‌‌న‌‌వ‌‌రి 29న పార్లమెంట్ మార్చ్‌‌

ఎస్‌‌టీఎఫ్ఐ కేంద్ర క‌‌మిటీ నిర్ణయం టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు:ఉపాధ్యాయ‌&zwn

Read More

శబరిమల ఆలయం ఓపెన్.. నేటి ( నవంబర్ 17 ) నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం

తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు ఆదివారం తెరుచుకున్నాయి. సాయంత్రం 5 గంటలకు శబరిమల ప్రధాన పూజారి మహేశ్ మోహనారు, ట్రావన

Read More

యూపీలో ఘోరం: కూలిన క్వారీలో చిక్కుకున్న కార్మికులు.. ఒకరు మృతి

పదిమందికి పైగా గల్లంతు సోన్​భద్ర: ఉత్తరప్రదేశ్​లోని సోన్​భద్రలో ఘోర ప్రమాదం జరిగింది. బిల్లి మార్కుండి ఏరియాలో స్టోన్ క్వారీ కూలిపోయి ఒకరు చని

Read More

200 వ్యవసాయ ఉత్పత్తులపై ట్రంప్ టారిఫ్ లేనట్టే.. ఫుడ్ ధరలు పెరగడంతో దిగొచ్చిన అమెరికా ప్రభుత్వం

మసాలాలు, టీ, కాఫీ, పండ్లపై టారిఫ్ మినహాయింపు ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎగుమతులకు ఊరట న్యూఢిల్లీ: ఇండియా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల భార

Read More