దేశం

ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి

న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్యాషన్ ఇన్ ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతిచెందారు.ఆమె వయస్సు 30 సంవత్సరాలు.సురభి జైన్ మరణవార్తను ఆమె కుటుంబ సభ్యులు సోషల్

Read More

హ‌నుమాన్ జ‌యంతి స్పెష‌ల్ 2024: ఆంజనేయుడిని జై భజరంగ భళి అని ఎందుకంటారో తెలుసా...

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం అంటూ శ్రీ ఆంజ‌నేయుడిని స్మరించిన వెంట‌నే విచ‌క్షణా జ్ఞానం ల&

Read More

5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు

బెంగళూరు నగరంలో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దాదాపు ఐదు నెలల తర్వాత వర్షాలు పడుతుండటంతో వాతావరణంలో మార్పుతో, చల్లదనంతో బెంగళూరు వాసులు ఎంజాయ

Read More

నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్

ప్రేమను నిరాకరించినందుకు హుబ్బళ్లిలోని కాలేజీ క్యాంపస్‌లో కర్ణాటక కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహాను ఫయాజ్ అనే వ్యక్తి దారుణంగా పొడిచి చంపిన స

Read More

భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్‌

ఏ కష్టమొచ్చినా.. టోంకినీ అంజన్న స్మరణే భక్తులకు అభయహస్తం. పురాతన కాలంలో వార్ధా నదిలో విగ్రహంగా బయటపడి, భక్తులతో నిత్య పూజలు అందుకుంటూ కోర్కెలు తీర్చే

Read More

దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో

దూరదర్శన్ లోగో కలర్ మార్పు తీవ్ర విమర్శలకు దారితీసింది. డిడి కొత్త లోగోను ఆవిష్కరించిన 48 గంటల్లోనే వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిర్వహణలో నడిచే ఈ డీడీ ఛ

Read More

ఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత పౌరులను కోరారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప

Read More

ఏప్రిల్ 23 ఆంజనేయస్వామి బర్త్ డే: భారతదేశంలో విశిష్టత ఉన్న హనుమంతుని గుళ్లు ఇవే..

 అద్భుత ఆలయాలకు నిలయం మన దేశం.మన దేశం ఆధ్యాత్మిక భూమి. అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ ఉండే మతపరమైన ఆలయాలను సందర్శిస్తూ విదేశీయులు కూడా మంత్రముగ్ధులవుత

Read More

భారత్లో 30 శాతం మందికి బీపీ లేదు: ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: రక్తపోటు..ఇప్పుడు తరుచుగా వింటున్న మాట..డాక్టర్ల దగ్గరకు వెళితే మొదటగా అడిగే ప్రశ్న మీకు బీపీ ఉందా అని.. ఇటీవల  రక్తపోటు గురించి ICMR

Read More

హనుమత్ జయంతి 2024: దేవుళ్లందరిలో ఆంజనేయస్వామి ప్రత్యేకత ఏమిటో తెలుసా..

హిందువులకు చాలా మంది దేవుళ్లు ఉన్నారు.  ఎవరి ఆచారాలకు.. ఆ ప్రాంత పరిస్థితులను బట్టి ఆ ప్రాంత ప్రజలు వివిధ రకాలైన దేవుళ్లను కొలుస్తారు.  కాని

Read More

మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..

లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న  మొదటి విడత పోలింగ్  జరిగిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫేజ్​లో  21 రాష్ట్రాలు, యూటీల్లోని 102 ఎంపీ సీట్లకు పో

Read More

రీల్స్ చేస్తూ బిల్డింగ్ పై నుంచి కింద పడిన వ్యక్తి.. వీడియో వైరల్..

ఒకప్పుడు టిక్ టాక్..ఇప్పుడు రీల్స్ అన్నట్టే మారింది వ్యవస్థ.. లైకుల కోసం ఒకడు పచ్చి కారంపొడి పచ్చి మిర్చీలు తింటే మరొకడు ఒంటి మీద దుస్తులు లేకుండా వీడ

Read More

మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 20వ తేదీ శనివారం రూస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Read More