దేశం
ఓటర్లకు రైట్ టు రీకాల్ హక్కు ఉండాలి.. రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
న్యూఢిల్లీ: పనితీరు బాగాలేని ఎంపీలు, ఎమ్మెల్యేలను గద్దె దించే అధికారం ఓటర్లకు కల్పించాలని ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా డిమాండ్చేశారు.
Read Moreబీజేపీ దేశాన్ని అమ్మేసింది ట్రంప్ కు మోదీ లొంగిపోయారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని అమ్మేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. మన దేశాన్ని నడిపే స్టీరింగ్&zw
Read Moreఇండియాలోనూ కలకలం రేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్.. లిస్టులో కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పేరు
లోక్సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ప్రొఫెషనల్గా మీటయ్యానంటూ కేంద్ర మంత్రి వివరణ న్యూఢిల్లీ:
Read Moreదేశంలోనే మొదటి మ్యూజికల్ రోడ్.. ముంబై రోడ్లపై జై హో పాట
ప్రారంభించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముంబై: ముంబైలో మన దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ (సంగీత రహదారి) అందుబాటులోకి వచ్చింది. ముంబై క
Read Moreజనగణమన కంటే ముందు వందేమాతరం ఆలపించాలి.. జాతీయ గేయంపై కేంద్రం కొత్త గైడ్లైన్స్
న్యూఢిల్లీ: జాతీయ గేయం ‘వందేమాతరం’పై కేంద్ర హోం శాఖ బుధవారం కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది.ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో న
Read Moreఇవాళ (ఫిబ్రవరి12) భారత్ బంద్.. దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక లోకం జంగ్ సైరన్ మోగించింది. కార్
Read Moreమేడారం హుండీల ఆదాయం 13 కోట్లు దాటింది !
హనుమకొండ: మేడారం జాతర సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన కానుకల కౌంటింగ్ కొనసాగుతోంది. 7వ రోజు హుండీల కౌంటింగ్ కొనసాగింది. ఇప్పటివరకూ13 కోట్ల 25 లక్షల
Read Moreస్కూటీలో పిల్లలను ముందు వైపు నిల్చోబెట్టుకుంటున్నారా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి..!
బెంగళూరు: బెంగళూరులో ఘోరం జరిగింది. రోజూలానే మంగళవారం ఉదయం కూడా పిల్లలను పిక్ చేసుకోవడానికి వస్తున్న స్కూల్ బస్ ఇద్దరు చిన్నారుల ప్రాణాలను చిదిమేసింది
Read Moreరేపే భారత్ బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూసి ఉంటాయి? పూర్తి వివరాలివే
ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్ వాతావరణం నెలకొనబోతోంది. కార్మిక చట్టాల్లో మార్పులు, కొత్త లేబర్ కోడ్లు, ఇటీవల ప్రకటించిన భారత్-అమెరికా వాణ
Read Moreఎప్ స్టీన్ ఫైల్స్ లో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పేరు..
ప్రపంచాన్ని కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్ స్టీన్ కేసులో కీలక అంశం వెలుగు చూసింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు బయటికి రావడం కలకలం
Read Moreఅసలు రేపు (ఫిబ్రవరి 12న).. భారత్ బంద్ ఎందుకు..?
దేశవ్యాప్తంగా ఉన్న10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా.. పలు ప్రభుత్వ రంగ సంస్థల సేవలు, బ్యాంకింగ్ సేవలు, రవాణా స
Read More12 ఏళ్ల న్యాయ పోరాటం.. పోయిన బంగారానికి రూ.43 లక్షలు ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి.. అదే కాపాడింది!
బంగారం అంటే భారతీయులకు కేవలం జస్ట్ మెటల్ కాదు. అదొక సెంటిమెంట్.. పైగా ఆర్థిక భరోసా. అయితే ఆ బంగారం పోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు సాకులు చెప్పి క్లె
Read Moreరేపే భారత్ బంద్: స్కూళ్లు, కాలేజీలకు సెలవేనా ?
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు రేపు (ఫిబ్రవరి 12) దేశవ్యా
Read More












