దేశం

రైలు వస్తుంది నాన్నా అని అరుస్తున్నా వదల్లేదు.. పోతూ పోతూ నలుగురు పిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రి..

నలుగురు చిన్న పిల్లలు.. అందరూ మగపిల్లలే. చిన్నోడికి మూడేళ్లు. పెద్దోడికి 9 ఏళ్లు. అందరికీ చిప్స్, కూల్ డ్రింక్స్ కొనిపించాడు తండ్రి. రైల్వే ట్రాక్ పై

Read More

మెడలో దండేసి చెంప చెళ్లుమనిపించాడు.. పార్టీ అధ్యక్షుడిని కొట్టిన కార్యకర్త.. వీడియో వైరల్

నాయకులకు కార్యకర్తలే బలం. ఒక నాయకుడు బయల్దేరితే నానా హంగామా చేసి హైప్ చేస్తుంటారు ఫాలోవర్స్. అలా చేయించుకుంటేనే లీడర్లకు పరపతి కూడా. కానీ పార్టీ అధ్యక

Read More

ప్రధాని మోదీని కలవాలంటే.. సీఎం అయినా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే: పీఎంవో ఆదేశాలు !

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రధాని కార్యాలయం బీజేపీ నేతలకు, మంత్రులకు కీలక ఆదేశాలు చేసింది. ప్రధాని మోదీతో సమావే

Read More

UPI News: కేంద్రం కొత్త ఆలోచన.. రూ.3వేలకు పైన యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు

Charges on UPI: ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం యూపీఐ డిజిటల్ చెల్లింపులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అయితే దీనికింత అనుమతించబడిన మెుత్తం వరకు రోజూ

Read More

గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్.. సీబీఐ కోర్టు తీర్పుపై స్టే..

ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. బుధవారం ( జూన్ 11 ) గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో క

Read More

కర్నాటకలో మళ్లీ కుల గణన 60 నుంచి 80 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు

కొన్ని వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిగణనలోకి నేడు స్టేట్ కేబినెట్ భేటీ.. కుల గణనపై కీలక నిర్ణయం బెంగళూరు: రాష్ట్రంలోని కొన్ని వర్గాల నుం

Read More

డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించండి: ప్రధాని నరేంద్ర మోదీకి ఖర్గే లేఖ

న్యూఢిల్లీ: లోక్‌‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ప్రధానికి మంగళవా

Read More

ఢిల్లీ ద్వారకా సెక్టార్లో ఘోరం: తొమ్మిదో అంతస్తులో ఫైర్.. కిందికి దూకి ముగ్గురు మృతి

మృతుల్లో తండ్రి, కొడుకు, బిడ్డ  ప్రాణాలతో బయటపడ్డ భార్య, మేనకోడలు న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోరం జరిగింది. అపార్ట్‌‌మెంట్‌&zw

Read More

సామాజిక న్యాయమే  రాహుల్ ఆలోచన..బీఆర్ఎస్ పదేండ్లు ప్రజలను పట్టించుకోలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

అన్ని వర్గాలకు కాంగ్రెస్​ న్యాయం చేస్తున్నది  ప్రజాపాలనలో జనం సంతోషంగా ఉన్నారని వెల్లడి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు 

Read More

రాజస్థాన్లో విషాదం: నదిలో మునిగి 8 మంది దుర్మరణం

జైపూర్: ఈత సరదా 8 మంది ప్రాణాలను బలిగొంది. విహారయాత్ర కోసం వచ్చిన వారు నదిలో మునిగి చనిపోయారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ లోని టోంక్  జిల్లాలో మంగళవ

Read More

హర్యానా ల్యాండ్ డీల్ కేసులో వాద్రాకు ఈడీ సమన్లు

న్యూఢిల్లీ: ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, బిజినెస్ మ్యాన్  రాబర్ట్  వాద్రాకు ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం సమన్లు

Read More

తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు..సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: ప్రతి చిన్న విషయానికి పార్టీ ఢిల్లీ పెద్దలపై ఆధారపడుతూ సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

డిఫెన్స్ ‘పవర్’లో మేటిగా ఎదిగాం : ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ:  డిఫెన్స్ సెక్టార్ లో గత 11 ఏండ్లలో గణనీయమైన మార్పులు వచ్చాయని, రక్షణ రంగంలో మేటిగా ఎదిగామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘&l

Read More