దేశం
యూపీలో విషాదం .. బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి
సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. మొరాదాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ కన్నుమూశారు.  
Read Moreపెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు వచ్చింది.. అడ్డంగా బుక్కయింది..
పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకు కు వచ్చి అడ్డంగా బుక్కైంది ఓ మహిళ. బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. దీంతో బ
Read Moreకొన్నాళ్లు బతనీయకండి : పుచ్చకాయ జ్యూస్ తో.. చికెన్ బిర్యానీ వండారు
బిర్యానీ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. చికెన్, మటన్, ఫిష్, మష్రూమ్, థమ్, వెజిటముల్, పన్నీర్.. అబ్బో ఒకటేమ
Read Moreఎవరీ వర్షా ప్రియదర్శిని.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం నవీన్ పట్నాయక్
రాజకీయాలకు సినీ గ్లామర్ కొత్తేమీ కాదు. సినిమా రంగంలో రాణించిన చాలా మంది స్టార్లు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఈ లోక్ సభ ఎన్నికలకు కాస్త ఎక్కువగ
Read Moreఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి
న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్యాషన్ ఇన్ ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతిచెందారు.ఆమె వయస్సు 30 సంవత్సరాలు.సురభి జైన్ మరణవార్తను ఆమె కుటుంబ సభ్యులు సోషల్
Read Moreహనుమాన్ జయంతి స్పెషల్ 2024: ఆంజనేయుడిని జై భజరంగ భళి అని ఎందుకంటారో తెలుసా...
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం అంటూ శ్రీ ఆంజనేయుడిని స్మరించిన వెంటనే విచక్షణా జ్ఞానం ల&
Read More5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు
బెంగళూరు నగరంలో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దాదాపు ఐదు నెలల తర్వాత వర్షాలు పడుతుండటంతో వాతావరణంలో మార్పుతో, చల్లదనంతో బెంగళూరు వాసులు ఎంజాయ
Read Moreనా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
ప్రేమను నిరాకరించినందుకు హుబ్బళ్లిలోని కాలేజీ క్యాంపస్లో కర్ణాటక కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహాను ఫయాజ్ అనే వ్యక్తి దారుణంగా పొడిచి చంపిన స
Read Moreభక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
ఏ కష్టమొచ్చినా.. టోంకినీ అంజన్న స్మరణే భక్తులకు అభయహస్తం. పురాతన కాలంలో వార్ధా నదిలో విగ్రహంగా బయటపడి, భక్తులతో నిత్య పూజలు అందుకుంటూ కోర్కెలు తీర్చే
Read Moreదూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
దూరదర్శన్ లోగో కలర్ మార్పు తీవ్ర విమర్శలకు దారితీసింది. డిడి కొత్త లోగోను ఆవిష్కరించిన 48 గంటల్లోనే వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిర్వహణలో నడిచే ఈ డీడీ ఛ
Read Moreఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత పౌరులను కోరారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప
Read Moreఏప్రిల్ 23 ఆంజనేయస్వామి బర్త్ డే: భారతదేశంలో విశిష్టత ఉన్న హనుమంతుని గుళ్లు ఇవే..
అద్భుత ఆలయాలకు నిలయం మన దేశం.మన దేశం ఆధ్యాత్మిక భూమి. అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ ఉండే మతపరమైన ఆలయాలను సందర్శిస్తూ విదేశీయులు కూడా మంత్రముగ్ధులవుత
Read Moreభారత్లో 30 శాతం మందికి బీపీ లేదు: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: రక్తపోటు..ఇప్పుడు తరుచుగా వింటున్న మాట..డాక్టర్ల దగ్గరకు వెళితే మొదటగా అడిగే ప్రశ్న మీకు బీపీ ఉందా అని.. ఇటీవల రక్తపోటు గురించి ICMR
Read More