దేశం
రెండు చోట్ల పోటీ చేస్తున్న ఒడిశా సీఎం
భువనేశ్వర్: ఒడిశా సీఎం, బిజు జనతాదళ్(బీజేడీ) ప్రెసిడెంట్ నవీన్ పట్నాయక్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్టు ప్
Read Moreకాంగ్రెస్కు 9, బీజేపీకి 4 సీట్లు బీఆర్ఎస్ కు 3, మజ్లిస్ కు 1
ఎన్డీటీవీ ‘పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్’ సర్వేలో వెల్లడి కేంద్రంలో మళ్లీ ఎన్డీఏకే పవర్ &nbs
Read Moreఈసారి గ్యారంటీలతో ప్రజల ముందుకు: మోదీ
నల్బరీ(అస్సాం): 2014 ఎన్నికల్లో హోప్ (నమ్మకం), 2019లో ట్రస్ట్(విశ్వాసం)తో ప్రజల వద్దకు వెళ్లామని, ఈ సారి గ్యారంటీలతో ఓట్లు అభ్యర్థిస్తున్నామని ప్రధాన
Read Moreఏప్రిల్ 19న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ..బరిలో కేంద్ర మంత్రులు 8 మంది
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పా
Read Moreగులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం .. పోటీ నుంచి డ్రాప్
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఎపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడ
Read MoreWhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వాట్సాప్ కి పోటీగా చాలా యాప్స్ వ
Read Moreరాబోయే 20ఏళ్లు రాహుల్ గాంధీనే ప్రధాని : సీఎం రేవంత్ రెడ్డి
బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలంటే ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈవీఎంలపై విపక్షాలతోపాటు.. ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ప్రపంచవ్యాప్తం
Read Moreరెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న నవీన్ పట్నాయక్
బిజు జనతాదళ్ చీఫ్ , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హింజీలీ స్థానంతో పాటు
Read Moreఎవరీ లక్ష్మణ్ కేవత్!.. నక్సల్స్ మకాంపై ఏప్రిల్ 5నే సమాచారం
ఛత్తీస్గఢ్ కాంకేర్ లో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది నక్సల్స్ హతం అయిన విషయం తెలిసిందే. దీన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద
Read Moreగుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో 10 మంది మృతి
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నదియాడ్లో అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను అతి
Read Moreమళ్లీ మోదీ గెలిస్తే రాజ్యాంగం, ఎన్నికలు ఉండవు : మమతా బెనర్జీ
లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. ఒక పక్క దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)న
Read Moreటూమచ్ రా.. రే : పిల్లోడిని బండిపై ఇలా తీసుకెళతారా..!
ఇటీవల సోషల్ మీడియాలో చాలా వింతలూ, విడ్డూరాలు చూడాల్సి వస్తోంది. బెంగళూరులో చోటు చేసుకున్న ఒక విడ్డూరమైన సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మా
Read Moreమీకు తెలుసా : ఆదివారం.. 5 గంటలు.. ఈ ఎయిర్ పోర్ట్ మూసివేత
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏప్రిల్ 21 ఆదివారం రోజున సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అంటే ఐదు గంటల పాటు విమానాల రాకపోకల
Read More