దేశం
రేషన్ డీలర్లకు ఆరోగ్య బీమా కల్పించాలె
న్యూఢిల్లీ: అల్ ఇండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో రాష్ట్రంతో సహా పలు రాష్ట్రాల నుం
Read Moreనేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు
మనీలాండరింగ్ కేసులో భాగంగా నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టింది. ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ సంస్థ కేంద్ర క
Read Moreకామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి.. గాయపడ్డ భారత మహిళా రేసర్
కామన్వెల్త్ క్రీడలు బర్మింగ్ హామ్ లో అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత సైక్లిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. 10 కి.మీ. స్ర్కాచ్ రేసులో భాగంగా ఇండియన
Read Moreకేరళలో 5 మంకీపాక్స్ కేసులు
భారతదేశంలో కరోనాతో పాటు మంకీపాక్స్ కలకలం రేపుతోంది. పలు కేసులు నమోదవుతున్నాయి. కేరళలో మరో మంకీపాక్స్ కేసు బయటపడింది. మలప్పురానికి చెందిన 30 ఏళ్ల వ్యక్
Read Moreధరల పెరుగుదలపై ప్రధాని మోడీకి చిన్నారి లేఖ
దేశంలో ధరల పెరుగుదలపై ప్రధాని మోడీకి ఆరేళ్ల చిన్నారి లేఖ రాసింది. కనీసం పెన్సిల్, రబ్బర్ కొందామన్నా కొనలేకపోతున్నానని వాపోయింది. ఉత్తర్ ప్రదేశ్ లోని క
Read Moreగుజరాత్పై ఆప్ ఫోకస్.. కేజ్రీవాల్ కీలక హామీ
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాగా వేయాలని ఆప్ భావిస్తోంది. ఢిల్లీలో అధికారలోకి వచ్చిన అనంతరం పంజాబ్ లో ఘన విజయం సాధించింది. అనంతరం గుజరాత్ రాష్ట్రంపై ప
Read Moreమోడీ సోషల్ మీడియా అకౌంట్లకు తిరంగ డీపీ
ఆజాదీ కా అమృత్మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరూ ఒక సామూహిక ఉద్యమంగా మారండని ఇటీవలే ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆగస్ట
Read Moreరీ సైక్లింగ్ చేసేలా.. బంగారంతో రాఖీలు
అనుబంధానికి.. ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండగ రాఖీ. రాఖీ అంటే అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ. శ్రావణ పౌర్ణమి న
Read Moreమళ్లీ సభలోకి ఆ నలుగురు ఎంపీలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుని సస్పెండ్ అయిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణిక్కం ఠాగూర్, రమ్యా హరిదాస్, టీఎన్ ప్రతాపన్, ఎస్ జ్యోతిమణిపై
Read Moreచాలా దేశాల కంటే మనమే బెటర్
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చే చాన్సే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. కరోనా విపత్తు, సెకండ్ వేవ్, ఒమిక్రాన్
Read Moreగవర్నర్ కోష్యారీ మరాఠీలో ట్వీట్
ముంబై : గుజరాతీలు, రాజస్థానీలను పొగుడుతూ చేసిన కామెంట్లపై దుమారం రేగడంతో మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ సారీ చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేద
Read Moreకాంగ్రెస్ నేతలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహ్ం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుకు గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ ఉందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని ఢిల్లీ హైకోర్టు సోమవారం తేల్చిచెప్
Read Moreతరుణ్ చుగ్తో చేరికల కమిటీ భేటీ
రాష్ట్రంలో బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వలసలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా బ
Read More