దేశం

హనీమూన్ హత్య: మొగుడిని చంపింది భార్య సోనమ్ అనటానికి.. టూర్ గైడ్ సాక్ష్యం సరిపోతుందా..?

భోపాల్: రాజా రఘువంశీ.. గత రెండు రోజులుగా ఈ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం.. భార్యతో హనీమూన్‎కు వెళ్లి అతడు దారుణ హత్యకు గు

Read More

అపార్ట్ మెంట్ లో మంటలు.. భయంతో ఏడో అంతస్థు నుంచి.. ఇద్దరు పిల్లలతో కిందకు దూకిన తండ్రి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది.  జూన్ 10న ద్వారకా సెక్టార్-13లోని శబ్ద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  మంటలు ఒక అంతస్త

Read More

ముడా కేసులో కర్ణాటక సీఎంకు షాక్.. రూ.100 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

మూడా (మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చింది ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్).ఈ కేసుకు సంబంధించి  ర

Read More

ఉద్యోగం పేరుతో యువతికి నరకం : అశ్లీల వీడియోల్లో నటించాలంటూ చిత్రహింసలు

మనుషులను మించిన క్రూర జంతువులు ఈ ప్రపంచంలో ఉండవు అనటానికి ఈ ఒక్క ఇన్సిడెంటే ఉదాహరణగా చెప్పవచ్చేమో. కనీసం మానవత్వం లేకుండా.. మనుషులం అనే సంగతే మరిచి ఒక

Read More

2029లో గెలిచేటోళ్లు ఐదేళ్లు సీఎంగా ఉండరా.. : కేంద్రం తీసుకొస్తున్న చట్టం ఏం చెబుతోంది..?

One Nation One Election: చాలా కాలం నుంచి జెమిలి ఎన్నికల గురించి దేశంలో చర్చ కొనసాగుతూనే ఉంది. ఒకటే దేశం ఒకేసారి ఎన్నికలు అనే విధానాన్ని అమలులోకి తీసుక

Read More

కరోనా కేసులు 7 వేలు.. ఆ రాష్ట్రాల్లో ముగ్గురు మృతి..

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.. చాప కింద నీరులా వ్యాపిస్తూ జనాల్లో మళ్ళీ లాక్ డౌన్ భయాన్ని పెంచుతోంది కరోనా. మంగళవారం ( జూన్ 10 ) నాటికి కరోనా కే

Read More

బదిలీపై కర్నాటక హైకోర్టుకు వెళ్తున్నజస్టిస్‌ శ్రీసుధకు ఘన వీడ్కోలు

హైదరాబాద్, వెలుగు: బదిలీపై కర్నాటక హైకోర్టుకు వెళ్తున్న తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్‌ పి.శ్రీసుధకు హైకోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు చెప్పింది. యాక్

Read More

మోదీ పాలన ప్రజా సేవలకు స్వర్ణయుగం.. కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌ షా వ్యాఖ్య

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని పదకొండేండ్ల పాలన ప్రజా సేవలకు స్వర్ణయుగమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మోదీ హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుక

Read More

స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగం వాయిదా..

తిరువనంతపురం: భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో సహా నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు తీసుకెళ్లే స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్

Read More

సింగపూర్ కార్గో షిప్లో మంటలు.. కేరళ తీరంలో ఘటన.. నలుగురు మిస్సింగ్

కోచి: కొలంబో నుంచి ముంబైకు వెళుతున్న సింగపూర్  కంటైనర్  షిప్ ఎంవీ వాన్ హై 503లో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. సోమవారం (జూన్ 9) ఉదయం 10

Read More

ప్రస్తుత సమస్యలు వదిలేసి.. 2047 కలలు కంటున్నారు.. మోదీ 11 ఏండ్ల పాలనపై రాహుల్

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత పదకొండేండ్లుగా ప్రస్తుత సమస్యల గురించి మాట్లాడకుండా 2047 ఏడాది కోసం కలలు కంటోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్&zw

Read More

హనీమూన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన జంట సిక్కింలో గల్లంతు.. 12 రోజులైనా దొరకని ఆచూకీ

సిక్కిం: హనీమూన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన జంట స

Read More

జూన్‌ నెలాఖరున రాష్ట్రానికి అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా

న్యూఢిల్లీ, వెలుగు: ఈ నెలాఖరున తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More