దేశం

నాశిరకం చైనా ఉక్కుకు బ్రేక్.. విదేశీ ఉక్కుపై మూడేళ్ల పాటు అదనపు సుంకాలు ప్రకటించిన కేంద్రం

చైనా నుంచి వెల్లువలా భారతదేశంలోకి వచ్చి పడుతున్న చౌక ఉక్కు దిగుమతులకు అడ్డుకట్ట వేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ ఉక్కు తయారీదారు

Read More

ఉత్తరాఖండ్‎లో సొరంగంలో ఢీకొన్నరెండు రైళ్లు.. 70 మందికి గాయాలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‎లో రైలు ప్రమాదం జరిగింది. చమోలి జిల్లాలో రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 70 మంది కార్మికులు గాయపడ్డారు. అధికారుల సమాచ

Read More

ఢిల్లీకి రక్షణగా ‘సుదర్శన్ చక్ర’.. వీఐపీ-89 జోన్ భద్రతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    రూ.5,181 కోట్లతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్     దేశీయంగా డెవలప్ చేసిన డీఆర్​డీవో     ఢిల్లీ చుట్టూ 30 క

Read More

సమిష్టిగా పని చేయండి..రాంచందర్ రావుకు బీజేపీ చీఫ్ నడ్డా దిశా నిర్ధేశం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే నేతలంతా సమిష్టిగా పనిచేయాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. ఈ మేరకు మంగళవారం తనను కలిసిన పా

Read More

భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ.. అడ్వైజర్‎కు ట్రంప్ అవార్డ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్​అడ్వైజర్, భారత సంతతికి చెందిన రంజిత్ రికీ సింగ్ గిల్‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఇక సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలకు నో.. భారత న్యాయవ్యవస్థలో మరో కీలక సంస్కరణ

న్యూఢిల్లీ, వెలుగు: విలువైన కోర్టు సమయాన్ని ఆదా చేయడంతో పాటు కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ న్యాయవ్యవస్థలో మరో కీలక సంస్కరణ

Read More

పెండ్లి పీటలు ఎక్కనున్న ప్రియాంకా కొడుకు.. స్నేహితురాలు అవివా బేగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రేహాన్ ఎంగేజ్మెంట్

న్యూఢిల్లీ: వయనాడ్​ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్​ లీడర్​ ప్రియాంకా గాంధీ, బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్ వాద్రా పెండ్లి పీటలు ఎక్కను

Read More

కాశ్మీర్లో చొరబాట్ల సంగతేంది ? ఒక్క బెంగాల్‌ రాష్ట్రాన్నే ఎందుకు నిందిస్తున్నారు: మమతా బెనర్జీ

పహల్గాం ఉగ్రదాడి, ఢిల్లీ టెర్రర్​ అటాక్ చేసిందెవరని ప్రశ్న ఉగ్రదాడులను అరికట్టడంలో అమిత్​ షా విఫలమయ్యారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధన, దుశ

Read More

200 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

దీదీ వల్లే బెంగాల్లోకి చొరబాట్లు.. రాజకీయ స్వార్థంతోనే ఇలా చేస్తున్నారని మమతపై అమిత్‌ షా ఆరోపణ

రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని వెల్లడి మేం అధికారంలోకి రాగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను ఏరిపారేస్తామని హెచ్చరిక రాష్ట్ర జనాభా స్వర

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌‌‌‌‌‌‌‌రావు..ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్

    విచారణకు కోర్టు అనుమతి న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌‌‌&z

Read More

మహిళా కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీలుగా అదిథ స్వప్న, ఈస్తర్ రాణి

న్యూఢిల్లీ, వెలుగు: అఖిల భారత మహిళా కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీలుగా తెలంగాణకు చెందిన అదిథ స్వప్న, ఈస్తర్ రాణిలకు అధిష్టానం అవకాశం కల్పించింది.ఈ మేరకు మం

Read More