దేశం
బెంగళూరుకు నీటి కష్టాలెందుకు..?
బెంగళూరులో నీటి ఎద్దడి, ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నీటి వినియోగం మీద ఆంక్షలు విధించింది అంటే రా
Read Moreఇంకా ఆరు రోజులే: ఆధార్ ఫ్రీగా అప్డేట్ చేసుకోండిలా...
ఆధార్ అన్నింటికి ఆధారమే ఇపుడు. సంక్షేమ పథకాల అమల్లో ఆధార్ కీలకంగా మారింది. అయితే ఫ్రీగా ఆధార్ అప్ డేట్ చేసేందుకు మార్చి 14 వరకు UID
Read Moreమన ఫిల్టర్ కాఫీకి ప్రపంచం ఫిదా.. ఆ టేస్టే వేరు
టీ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఫిల్టర్ కాఫీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాఫీలలో సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీకి ఉన్న టేస్ట్ వేరు.ఫిల్టర్ కాఫీని ఇష
Read Moreబెంగళూరులో నీటి సంక్షోభం : కార్లు, బైక్స్ కడగొద్దు.. నిర్మాణాలు ఆపేయండి..
బెంగళూరు మహా నగరం ఇప్పుడు మంచినీటి కోసం అల్లాడిపోతుంది. నీటి కష్టాలతో సిటీ జనం పరేషాన్ అవుతున్నారు. ఒక్క నీటి చుక్క ఇప్పుడు బంగారం అయ్యింది. సిటీకి మం
Read Moreబెంగాల్ నుంచి లోక్ సభ బరిలో క్రికెటర్ షమీ.?
టీమిండియా స్టార్ బౌలర్ షమీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి మహ్మద్&z
Read Moreభార్యను ఇంటిపని చెయ్యాలనడం క్రూరత్వం కాదు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ఇంటిపని చేయాలని భార్యను భర్త అడగడం క్రూరత్వం కాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కుటుంబ బాధ్యతలు పంచుకోవడమే వివాహ బంధం ఉద్దేశమని, ఆ క్ర
Read Moreడబుల్ ఇంజన్ సర్కార్లను న్యాయం అడిగితే నేరమే: రాహుల్
న్యూఢిల్లీ/జైపూర్: డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వాల్లో న్యాయం అడిగితే నేరం చేసినట్లే అని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు
Read Moreశత్రుదేశాలు సవాల్ చేస్తే.. దేనికైనా రెడీ: రాజ్ నాథ్ సింగ్
భారత్ ఇప్పుడు బలహీన దేశం కాదు: రాజ్ నాథ్ సింగ్ మన బలగాలు దీటుగా బదులిస్తాయి ఎన్డీటీవీ డిఫెన్స్ సమిట్లో రక్షణశాఖ మంత్రి స్పష్టీకరణ 
Read Moreయూకో బ్యాంక్ ఐఎంపీఎస్ స్కాం.. 67 చోట్ల సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: యూకో బ్యాంకులో జరిగిన రూ.820 కోట్ల విలువైన అనుమానాస్పద ఐఎంపీఎస్ లావాదేవీల కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు గురువారం రాజస
Read Moreహ్యాట్సాఫ్ ఇండియా.. మన నేవీ మరో డేరింగ్ ఆపరేషన్
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ మరో డేరింగ్ రెస్క్యూ ఆపరేషన్ చేసింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో వాణిజ్య నౌకపై హౌతీ రెబెల్స్ దాడి చేయగా, అందులోని 21 మంది సిబ్బందిని
Read Moreఆర్టికల్ 370పై ప్రజలను.. కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తున్నది: మోదీ
శ్రీనగర్: అభివృద్ధిలో జమ్మూ కాశ్మీర్ కొత్త శిఖరాలను తాకుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చు
Read Moreకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపు
49.18 లక్షల ఉద్యోగులు, 67.95 లక్షల పెన్షనర్లకు లబ్ధి కేబినెట్ కమిటీ భేటీలో నిర్ణయం న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్ర
Read Moreతాడిచర్ల కోల్ బ్లాక్ 2లో..మైనింగ్కు అనుమతివ్వండి : భట్టి
గత బీఆర్ఎస్ సర్కార్ దీన్ని పట్టించుకోలేదు: భట్టి 30 ఏండ్లలో 182 మిలియన్ టన్నుల బొగ్గు తీయొచ్చు వర్చువల్ మీటరింగ్కు సహకరించండి కేంద్ర మంత్రుల
Read More













