దేశం

డిసెంబర్ 31 నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్ పని చేయదు..

ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నరు. తమకు తెలిసిన సమాచారాన్ని, ఇతరత్రా వివరాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్కుంటున్రు. అందరూ ఉపయోగి

Read More

ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వనిదే.. ఎన్నికలకు వెళ్లం : సీఎం యోగి

స్థానిక సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.  దీనికి సంబంధించి సుప్రీంకోర్టు మార

Read More

ఉబెర్కు కలిసొస్తున్న శనివారం .. ఈ ఏడాదంతా ఆ రోజునే భారీగా బుకింగ్స్

క్యాబ్ సర్వీసుల సంస్థ ‘ఉబెర్’ కీలక గణాంకాలను వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారతీయులు తమ క్యాబ్ లలో దాదాపు 11 బిలియన్ల నిమిషాల పాటు ప

Read More

డోలు కొట్టి దుమ్మురేపిన పెండ్లిపిల్ల

కేరళలో ఓ పెళ్లి కూతురు డోలు కొట్టి దుమ్మారు రేపింది. సంప్రదాయ వాయిద్యం చెండా వాయిస్తూ అందరినీ ఆకట్టుకుంది. మ్యూజిక్ ట్రూప్ సభ్యులతో కలిసి డ్రమ్స్ వాయి

Read More

సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీని సందర్శించిన రాష్ట్రపతి

హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించారు.  74వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ ల నుంచి ఈసందర్భంగా రాష్ట్ర

Read More

హాథ్ సే హాథ్ జోడో: ఉత్తమ్ కు కొత్త బాధ్యతలు

ఇప్పటికే భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం చేపట్టనుంది

Read More

పీఎం అయితే ఏం చేస్తవ్? విద్యార్థికి రాష్ట్రపతి ప్రశ్న

హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులు, బోధనా సిబ్బందితో నిర్వహించ

Read More

కర్నాటకలోని 865 గ్రామాలు మహారాష్ట్రలో కలపాలి: ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్ర అసెంబ్లీలో సర్కారు తీర్మానం ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీలో సరిహద్దు గ్రామాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. మరాఠా జనాభా తగ్గించొద్ద

Read More

మోడీ సోదరుడికి తప్పిన ప్రమాదం

ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మైసూరులో ఈ ఘటన చోటు

Read More

తమిళనాడు ప్రజలకు ఆధార్ లాంటి కొత్త ఐడీ కార్డ్

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధార్ తరహాలోనే రాష్ట్ర పౌరులకు సరికొత్త ఐడీ ఇవ్వాలని నిర్ణయించింది. తమిళ పౌరులందరికీ మక్కల్ ఐ

Read More

శబరిమల మూసివేత..మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే

కేరళ ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం వస్తోంది. రెండేళ్ల కరోనా ఆంక్షల తర్వాత గుడిలోకి అయ్యప్ప భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండటం

Read More

తొలి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ధర నిర్ణయించిన భారత్ బయోటెక్

నాసల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్‌ ధరను భారత్ బయోటెక్  ప్రకటించింది. ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800గా  రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి రూ. 325గ

Read More

కంచె నుంచి కారుపైకి దూకిన చిరుత(వీడియో)

అస్సాంలోని జోర్హాట్‌లో  ఓ చిరుత వరుస దాడులకు పాల్పడుతూ బెంబేలెత్తిస్తోంది. గడిచిన గత 24 గంటల్లో జోర్హాట్ రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌

Read More