దేశం
భారత్ జోడో యాత్రలో పాల్గొనొద్దని చెప్పిన్రు : కమల్ హాసన్
భారత్ జోడో యాత్రలో పాల్గొనద్దని కొంతమంది చెప్పారని కమల్ హాసన్ తెలిపారు. యాత్రలో పాల్గొంటే రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని అన్నారన్నారు. అయితే యాత్రలో ప
Read Moreకాంగ్రెస్ నేతలు దేశం గురించి ఆలోచించాలి: అనురాగ్ ఠాగూర్
ఢిల్లీ: అవినీతిపరులకు అండగా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగ
Read Moreఅమ్మ ప్రేమను యావత్ దేశానికి పంచుతున్న: రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇవాళ ఉదయం ఢిల్లీలోకి ప్రవేశించింది. ఢిల్లీ వీధుల్లో కిక్కిరిసిపోయే జన సందో
Read Moreఇటుక బట్టీలో పేలుడు ఘటనపై మోడీ దిగ్భ్రాంతి
బిహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు చంపారణ్ జిల్లాలోని నారీగిర్ గ్రామంలో ఓ ఇటుక బట్టీకి చెందిన ఎత్తైన చిమ్నీ పేలిపోయింది. ఈ ఘటనలో 9మంది కార్మికులు
Read Moreషాహీ ఈద్గా మసీదును సర్వే చేయండి .. మధుర కోర్టు ఆదేశాలు
ఉత్తరప్రదేశ్ లోని మధురలో ఉన్న షాహీ ఈద్గా మసీదును సర్వే చేయాలంటూ ఒక స్థానిక కోర్టు ఆదేశాలిచ్చింది. జనవరి 2 తర్వాత సర్వేను చేపట్టి.. జనవరి 20లోగా
Read Moreగురుకుల విద్య ప్రపంచానికే ఆదర్శం : ప్రధాని మోడీ
భారత గురుకుల విద్యా సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2014 తర్వాత వైద్య కాలేజీల సంఖ్య 65శాతానికి పైగా పెరిగిందన్నారు. కొత్త
Read Moreఆ దేశాల నుంచి వచ్చే వారికి RTPCR టెస్ట్ కంపల్సరీ : మన్సుఖ్ మాండవీయ
ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అలర్ట్ అయింది కేంద్రప్రభుత్వం. చైనా, జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్, థాయ్ లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు.. R
Read Moreరాహుల్ పాదయాత్రలో సోనియా, ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర.. దేశరాజధాని ఢిల్లీలో ఉత్సాహంగా కొనసాగుతోంది. కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున రాహుల్ తో కలసి నడస్తున్నారు. ఇవాళ
Read Moreబ్రిడ్జిపై నుంచి పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కారు
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జయకుమార్ గోరే కారు ప్రమాదానికి గురైంది. ఇవాళ తెల్లవారుజామున తన స్వస్థలమైన సతారా జిల్లాలోని ఫాల్తాన్ సమీపంలో ఆయన ప
Read Moreవిమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్
విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ, విదేశీ ప్రయాణాలకు తక్కువ ధరకే విమాన టికెట్లు అందిస్తామని ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫ
Read Moreశబరిమల యాత్రలో విషాదం... 8 మంది భక్తులు మృతి
శబరిమల యాత్రలో విషాదం నెలకొంది. శబరి నుంచి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తుల వాహనం శుక్రవారం అర్థరాత్రి లోయలో పడింది. దీంతో 8 మంది భక్తులు అక
Read Moreఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ అరెస్టు
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2009 ఆగష్టులో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్
Read Moreఢిల్లీలోకి ప్రవేశించిన రాహుల్ జోడో యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించింది. హర్యానాలోని బదర్పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశిం
Read More












