దేశం

పార్లమెంట్​లో ‘చైనా’ రగడ

బార్డర్​లో పరిస్థితిపై చర్చకు ప్రతిపక్షాల పట్టు ఉభయ సభలను అడ్డుకున్న సభ్యులు.. పలు సార్లు వాయిదా న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఎదురవుతున్న

Read More

దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని రివ్యూ

పండుగలప్పుడు మరింత జాగ్రత్త: మోడీ నిఘా, టెస్టింగ్.. జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలి కరోనా సంబంధిత సౌలత్‌‌‌‌లపై ఆడిట్ చేయాలని ర

Read More

తెలంగాణ సర్కార్ ఎస్టీలను మోసం చేస్తోంది 

న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రాష్ట్ర సర్కార్ ఎనిమిదేండ్లుగా మోసం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె

Read More

లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర లేదు: కాంగ్రెస్ పై మాండవీయా

కాంగ్రెస్ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని

Read More

కోవిడ్ 19 పై మోడీ హై లెవల్ మీటింగ్

కరోనా కొత్త వేరియంట్ ముప్పు ముంచుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అన్

Read More

కోవిడ్పై పోరాటానికి సిద్ధంగా ఉన్నం : సీఎం కేజ్రీవాల్

చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో ఢిల్లీవాసులు భయపడవద్దని సీఎం కేజ్రీవాల్ అన్నారు. కోవిడ్ పై పోరాటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. అయితే

Read More

కరోనా అలర్ట్: పెళ్లిళ్లు, ఫంక్షన్లకు దూరంగా ఉండండి : IMA

కరోనా కొత్తవేరియంట్ వ్యాపిస్తున్న వేళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ రూల్స్ పాటించాలని చెప్పింది. యూఎస్, చైన

Read More

కలవరపెడుతోన్న BF.7 వేరియంట్.. మోడీ హైలెవల్ మీటింగ్

కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహిస్తున్నారు. పండగల సీజన్ కావడంతో కొత్త వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో కరోనా

Read More

తాజ్ మహల్ చూడాలంటే కోవిడ్ టెస్టు కంపల్సరీ

చైనాతో పాటు ఇతర దేశాలలో కోవిడ్ కేసుల పెరుగుదలతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు

Read More

ఎయిర్పోర్టుల్లో ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేస్తున్నం : మన్సుఖ్ మాండవియా

కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. చైనాలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ పై ఆందోళన వ్యక్తం

Read More

పంజాబ్లో పాక్ డ్రోన్ కలకలం

పంజాబ్ బార్డర్ లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ పటిష్ట నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నా

Read More

ఎయిర్ హోస్టెస్ కు..ప్రయాణికుడికి లొల్లి పెట్టిచ్చిన శాండ్ విచ్

విమాన ప్రయాణంలో విమాన సిబ్బందికి, ప్రయాణికులకు గొడవ జరగడం కామన్.  ఫుడ్ , ఇతర సౌకర్యాల విషయంలో సిబ్బంది, ప్రయాణికుల మధ్య అప్పుడప్పుడు వాగ్వాదం చోట

Read More

చైనాతో సరిహద్దు వివాదంపై రాజ్యసభలో దుమారం

చైనాతో సరిహద్దుపై రాజ్యసభలో దుమారం రేగింది.  సరిహద్దు వివాదంపై సభలో చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో నిలబడి సభ్యులు నినాదాలు చేశారు. &

Read More