దేశం

కోవిడ్ పై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం  

న్యూఢిల్లీ: చైనా, అమెరికా, తదితర దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇన్సాకాగ్ నెట్ వర్క్ ద్

Read More

రైల్వే జాబ్​ ట్రైనింగ్ అంటే.. రైలు డబ్బాలు లెక్కపెట్టుడట!

న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ఉద్యోగాల పేరిట ఓ ముఠా తమిళనాడుకు చెందిన 28 మంది యువకులను పిచ్చోళ్లను చేసింది. టీటీఈ, ట్రాఫిక్​అసిస్టెంట్స్, క్లర్క్​ ట్రైనింగ

Read More

రాజ్యసభలో కేంద్ర మంత్రులకు, ఖర్గేకు మధ్య డైలాగ్ వార్

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బీజేపీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్లపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. సోమ

Read More

వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో గెలుస్తం : ఎంపీ అర్వింద్

మోడీతో ఎంపీ అర్వింద్ 15 నిమిషాల పాటు భేటీ న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని

Read More

విదేశాల్లో కరోనా విజృంభణ..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింద

Read More

ప్రధాని మోడీతో ఎంపీ అర్వింద్ భేటీ..రాష్ట్ర రాజకీయాలపై చర్చ

తనపై జరిగిన దాడిని ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఎంపీ

Read More

స్మృతి ఇరానీపై వ్యాఖ్యలు..కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై FIR

కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సోన్ భద్ర జిల్లాలో ఐపీసీ సెక్షన్ 354ఎ,

Read More

51 ఏండ్ల వయస్సులో కశ్మీర్ టూ కన్యాకుమారి వరకు సైక్లింగ్ యాత్ర

హైదరాబాద్‭కు చెందిన 51 ఏండ్ల బొబ్బా రవీందర్ రెడ్డి సైక్లింగ్ తో రికార్డు సృష్టించారు. భారత్ సోలో పేరుతో కశ్మీర్ టూ కన్యాకుమారి వరకు సైక్లింగ్ యాత్ర చే

Read More

‘మిల్లెట్స్ లంచ్’ లో అన్ని పార్టీల నేతలు పాల్గొనడం సంతోషకరం : మోడీ

భారత పార్లమెంట్ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం వినూత్న కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ‘మిల్లెట్ ఓన్లీ

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ ఛార్జిషీట్ పై విచారణ జనవరి 5కి వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ పై రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్ర

Read More

రాజ్యసభ సభ్యుల తీరుపై ఛైర్మన్ ధన్కర్​​ అసహనం

మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడై ఉండి ఖర్గే ఇష్టమొచ్చినట్లు మాట్లాడారంటూ బీజేప

Read More

ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం..

కాంగ్రెస్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడై ఉండి ఖర్గే.. ఇష్ట

Read More

షెడ్యూల్ కంటే ముందే ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ?

పార్లమెంటు శీతాకాల సమావేశాలు షెడ్యూల్‌ కంటే ముందే ముగిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 7న ప్రారంభమైన పార్లమె

Read More