దేశం
2023 డిసెంబర్ వరకు ఉచిత రేషన్
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలకనిర్ణయాలు తీసుకుంది. 2019 జులై 1 నుంచి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కింద సాయుధ దళాల పెన్షనర్ల
Read Moreతమిళనాడు, ఒడిశా పర్యటనకు జేపీ నడ్డా
రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం బలహీనమైన లోక్ సభ స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 27,28వ
Read Moreరాహుల్ యాత్రను చూసి ఓర్వలేక కోవిడ్ రూల్స్: రేవంత్
ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం పై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ర
Read Moreబూస్టర్ డోస్ టీకాలు కావాలని కేంద్రాన్ని కోరిన హరీష్
తెలంగాణ రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయాలని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని కోరారు. కోవ్యాక్సిన్ 8 లక్షలు, కోవిషీల్డ్ 80 వేలు ఉండగా.. కోర్బి
Read Moreనోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలి: ఆర్. కృష్ణయ్య
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు
Read Moreబహిరంగ ప్రదేశాల్లో మాస్క్ మస్ట్ : మన్సుఖ్ మాండవీయ
రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులపై సమీక్షించేందుకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహి
Read Moreఫ్లైట్ ఎక్కాలంటే ఇది ఉండాల్సిందే
కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం విమానయాన సంస్థల్ని అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నెగిటివ్
Read Moreలోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు
సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లతో వెళ్తున్న ట్రక్ లోయలో పడింది. ఈ ఘటనలో16 మంది జవాన్లు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జ
Read Moreఇక నుంచి ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్
నేటి నుంచి మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ తయారు చేసిన.. రెండు డ్రాపుల నాసల్ వ్యాక్సిన్కు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది.
Read Moreభారత వైమానిక దళంలో తొలి ముస్లిం మహిళ ఫైటర్ పైలట్
మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లోనే కాదు.. దేశ భద్రతలోనూ సత్తా చాటుతున్నారు. గగన విహారం చేయడమే కాదు, యుద్ధ విమానాలు నడపగలం అంటున్నారు. తాజాగా ఉత
Read Moreనేలపై పడుకుని సెలైన్ ఎక్కించుకున్న ఎమ్మెల్యే
నేలపై పడుకొని సెలైన్ ఎక్కించుకుంటున్న ఈయన పేషెంట్ కాదు. జార్ఖండ్ రాష్ట్రంలోని కంకె నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సమ్మరి లాల్. హేమంత్ సోరెన్ సర్కారు
Read Moreయూపీకి మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్గా నియామకమైన ప్రియాంక శర్మ
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నియామకమయ్యారు. ఆ రాష్ట్ర రోడ్డు -రవాణా సంస్థ నియమించిన 26మంది మహిళా డ్రైవర్లలో ప్రియాం
Read Moreకరోనాపై చైనాకు డబ్ల్యూహెచ్వో సలహా
జెనీవా: చైనాలో కరోనా కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన
Read More












