దేశం
తునీషాకు తుది వీడ్కోలు
ముంబై: ఆత్మహత్య చేసుకున్న టీవీ యాక్టర్ తునీషా శర్మ అంత్యక్రియలు మంగళవారం ముంబైలోని మీరా రోడ్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆమెకు తుది వీడ్కోలు పలికేందుక
Read Moreరాహుల్ ఒక యోగి అంటూ కాంగ్రెస్ లీడర్ సల్మాన్ ఖుర్షిద్ పొగడ్తలు
మొరాదాబాద్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని రాముడితో పోలుస్తూ ఆ పార్టీ లీడర్ సల్మాన్ ఖుర్షిద్ వివాదాస్పద కామెంట్లు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల
Read Moreఓబీసీ కోటా తేల్చినంకనే.. యూపీ మున్సిపల్ ఎన్నికలు
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓబీసీ కోటాను తేల్చినంకనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఓబీసీ రిజర్వేషన్లు లేకుండనే అర్బన్
Read Moreకర్నాటకలోని బార్డర్ ప్రాంతాలపై మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం
ముంబై: మహారాష్ట్ర, కర్నాటక మధ్య సరిహద్దుల లొల్లి మరింత ముదురుతోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నా.. మొన్న కేంద్ర హోంమంత్రి మధ్యవర్త
Read Moreతెలంగాణ ఎన్నికల బరిలో మస్తు పార్టీలు
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ మొన్నటి ఖమ్మం చంద్రబాబు సభతో టీడీపీ హఠాత్తుగా యాక్టివ్ గా మా
Read Moreకేంద్రం కొత్త స్కీం...మత్స్యకారులకు 5 లక్షల ప్రమాద బీమా
సహకార సంఘాల్లో మెంబరై ఉంటే చాలు వృత్తితోపాటు ఇతర కారణాలతో చనిపోయినా సాయం అందేలా ఇన్సూరెన్స్ స్కీం మెదక్/నిజాంపేట, వెలుగు: చేపలు వేటన
Read Moreపే స్కేల్ అమలు చేయాలని తిరుమల కొండపై వీఆర్ఏ నిరసన
పే స్కేల్ అమలు చేయాలని తిరుమల కొండపై వీఆర్ఏ నిరసన నర్సింహులపేట, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 23వేల మందికి వెంటనే పే స్కే
Read Moreపసుపు రైతులకు మరింత సేవచేసే అవకాశం దక్కింది: అర్వింద్
న్యూఢిల్లీ, వెలుగు: స్పైసెస్ బోర్డు సభ్యుడిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎన్నికైనట్ల
Read Moreఅస్సాం అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల డీలిమిటేషన్ ప్రాసెస్ షురూ
కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు : అస్సాం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) చేపట్టామని కేంద్ర ఎన్నికల
Read Moreఓల్డ్ పెన్షన్ స్కీం కోసం దేశవ్యాప్త ఉద్యమం
ఓల్డ్ పెన్షన్ స్కీం కోసం దేశవ్యాప్త ఉద్యమం ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ నాగపూర్లో సంకల్పయాత్ర.. భారీగా హాజరైన ఉద్యోగులు
Read Moreతిరుపతిలో మాస్క్ మస్ట్
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో మాస్క్ను తప్పనిసరి చేసింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం, న్యూఇయర్సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే
Read Moreరేపు రామప్పకు రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (బుధవారం) కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో
Read Moreఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన్రు : సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్కు మధురై ఎయిర్ పోర్టులో అవమానం జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించారని సిద్ధార్థ్ ఆరోపించారు. ఎయిర్ పోర్టులో తల్లిద
Read More












