దేశం
సంకుచిత ఆలోచనలొద్దు : మోడీ
న్యూఢిల్లీ : దేశాన్ని విజయ శిఖరాలకు చేర్చేందుకు.. గత కాలపు సంకుచిత ఆలోచనలను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఢ
Read Moreదివ్యాంగుల హక్కుల పరిరక్షణకు.. ఐక్యంగా ఉద్యమిస్తాం
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం రైతాంగ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి కాంతి గంగూలీ
Read Moreశద్ధా వాకర్ హత్య కేసు వల్లే తునీషాకు బ్రేకప్
ముంబై : శ్రద్ధా వాకర్ హత్య తర్వాత దేశంలో నెలకొన్న వాతావరణంతో తాను కలతచెందానని, దీంతో తునీషా శర్మతో రిలేషన్షిప్ను ముగించాల
Read Moreఇంజినీరింగ్ రీసెర్చ్లకు వరల్డ్ బ్యాంకు నిధులు
హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో క్వాలిటీతో పాటు రీసెర్చ్, ఇన్నోవేషన్లపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనికిగానూ ప్రపంచబ్యాంకు సహకారంతో 15
Read Moreఢిల్లీలో 5 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్
గడ్డకట్టిన కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ న్యూఢిల్లీ, వెలుగు: ఉత్తర భారతంలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వారం రోజులుగా చాలా రాష్ట్రాల్లో కనిష్ట
Read Moreచైనాలో కరోనా అలజడితో భారత్లో అలర్ట్
బూస్టర్ డోస్కు డిమాండ్ చైనాలో కరోనా అలజడితో మన దగ్గర అలర్ట్ ముందు జాగ్రత్తగా టీకా వేయించుకునేందుకు జనం ఆసక్తి సెకండ్
Read Moreహైకోర్టు తాజా తీర్పుతో సీబీఐకి తొలగిన అడ్డంకులు
రాష్ట్రంలో సీబీఐ రాకుండా ఆగస్టులో రాష్ట్ర సర్కారు రహస్య జీవో ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుతో అక్టోబర్ 30న వెలుగులోకి హైకోర్టు తాజా తీర్
Read Moreయువతిని చితకబాదిన యువకుడి ఇల్లు కూల్చేసిన్రు
ఉత్తరప్రదేశ్ మాదిరిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఇళ్లను కూల్చివేస్తోంది. మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో పెళ్లి
Read Moreచైనా ఆర్మీ చొరబాట్లు హిమాలయన్ గోల్డ్ కోసమేనా ?
భారత్ కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ పై చైనాకు ఎందుకంత గురి ? అక్రమంగా అరుణాచల్ లోకి చొరబడేందుకు డ్రాగన్ ఎందుకు బరితెగిస్తోంది ? భౌగోళిక, విదేశాంగ ప
Read Moreకర్ణాటకలో మాస్క్ మస్ట్.. కరోనా ముప్పు నేపథ్యంలో అలర్ట్
మళ్లీ కరోనా మహమ్మారి విరుచుకుపడే ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. సినిమా థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల లోపల ప్రజలు తప్
Read Moreఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలకు దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్
సరిహద్దు వివాదంపై కర్ణాటక సీఎం అగ్రెసివ్ గా ముందుకు వెళ్తుంటే.. మహారాష్ట్ర సీఎం షిండే మాత్రం మౌనంగా ఉన్నారని మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే విమర్శించారు. సుప
Read Moreఎయిమ్స్లో చేరిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఓ ప్రైవేటు వ
Read Moreదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 196 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
Read More












