దేశం

సంకుచిత ఆలోచనలొద్దు : మోడీ

న్యూఢిల్లీ : దేశాన్ని విజయ శిఖరాలకు చేర్చేందుకు.. గత కాలపు సంకుచిత ఆలోచనలను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఢ

Read More

దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు.. ఐక్యంగా ఉద్యమిస్తాం

హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం రైతాంగ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి కాంతి గంగూలీ

Read More

శద్ధా వాకర్ హత్య కేసు వల్లే తునీషాకు బ్రేకప్

ముంబై : శ్రద్ధా వాకర్ హత్య తర్వాత దేశంలో నెలకొన్న వాతావరణంతో తాను కలతచెందానని, దీంతో తునీషా శర్మతో రిలేషన్‌‌షిప్‌‌ను ముగించాల

Read More

ఇంజినీరింగ్ రీసెర్చ్​లకు వరల్డ్ బ్యాంకు నిధులు

హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో క్వాలిటీతో పాటు రీసెర్చ్, ఇన్నోవేషన్లపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనికిగానూ ప్రపంచబ్యాంకు సహకారంతో 15

Read More

ఢిల్లీలో 5 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్​

గడ్డకట్టిన కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ న్యూఢిల్లీ, వెలుగు: ఉత్తర భారతంలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వారం రోజులుగా చాలా రాష్ట్రాల్లో కనిష్ట

Read More

చైనాలో కరోనా అలజడితో భారత్‭లో అలర్ట్

బూస్టర్‌‌ డోస్‌‌కు డిమాండ్ చైనాలో కరోనా అలజడితో మన దగ్గర అలర్ట్ ముందు జాగ్రత్తగా టీకా వేయించుకునేందుకు జనం ఆసక్తి సెకండ్

Read More

హైకోర్టు తాజా తీర్పుతో సీబీఐకి తొలగిన అడ్డంకులు

రాష్ట్రంలో సీబీఐ రాకుండా ఆగస్టులో రాష్ట్ర సర్కారు రహస్య జీవో ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుతో అక్టోబర్​ 30న వెలుగులోకి  హైకోర్టు తాజా తీర్

Read More

యువతిని చితకబాదిన యువకుడి ఇల్లు కూల్చేసిన్రు

ఉత్తరప్రదేశ్ మాదిరిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఇళ్లను కూల్చివేస్తోంది. మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో పెళ్లి

Read More

చైనా ఆర్మీ చొరబాట్లు హిమాలయన్ గోల్డ్ కోసమేనా ?

భారత్ కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ పై చైనాకు ఎందుకంత గురి ? అక్రమంగా అరుణాచల్ లోకి చొరబడేందుకు డ్రాగన్ ఎందుకు బరితెగిస్తోంది ?  భౌగోళిక, విదేశాంగ ప

Read More

కర్ణాటకలో మాస్క్ మస్ట్.. కరోనా ముప్పు నేపథ్యంలో అలర్ట్

మళ్లీ కరోనా మహమ్మారి విరుచుకుపడే ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. సినిమా థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల లోపల ప్రజలు తప్

Read More

ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలకు దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్

సరిహద్దు వివాదంపై కర్ణాటక సీఎం అగ్రెసివ్ గా ముందుకు వెళ్తుంటే.. మహారాష్ట్ర సీఎం షిండే మాత్రం మౌనంగా ఉన్నారని మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే విమర్శించారు. సుప

Read More

ఎయిమ్స్‭లో చేరిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఓ ప్రైవేటు వ

Read More

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 196 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

Read More