దేశం

తమిళనాడుకు వర్ష సూచన.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

తమిళనాడుకు భారీ వర్ష ముంపు పొంచి ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆరు ఎన్టీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.  వర్ష ముంపు పొంచి ఉన్న నాగపట్నం

Read More

పార్లమెంటు సమావేశాలపై కేంద్రం అఖిలపక్ష భేటీ

రేపట్నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధా

Read More

పీవోకేను స్వాధీనం చేసుకోవడానికికరెక్ట్ టైమ్ ఇదే:కాంగ్రెస్ నేత హరీశ్ రావత్​

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)పై కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్​ మాజీ సీఎం హరీశ్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి పీవోకేను తిరిగి స

Read More

  లాలూకు  కిడ్నీ ఇచ్చిన బిడ్డ రోహిణి ఆచార్య

పాట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కు సోమవారం సింగపూర్ లో కిడ్నీ ఆపరేషన్ చేశారు. సర్జరీ సక్సెస్ అయిందని లాలూ కొడుకు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ

Read More

  బీజేపీ వాళ్లు నాపై కత్తులతో దాడికి దిగారు: కాంతి ఖరాడి 

రీఎలక్షన్​ పెట్టాలని గుజరాత్ కాంగ్రెస్​ అభ్యర్థి డిమాండ్ అహ్మదాబాద్: బీజేపీ వాళ్లు తనపై కత్తులతో దాడిచేయడంతో అడవిలోకి పారిపోయి ప్రాణాలు దక్కిం

Read More

దాబాలో టీ తాగుతూ.. పిల్లలతో కబుర్లు చెబుతూ..

పార్టీ మాజీ చీఫ్​తో నడిచిన అశోక్​ గెహ్లాట్, సచిన్​ పైలట్​ ఝలావర్ (రాజస్థాన్): కాంగ్రెస్​ లీడర్​ రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర రాజస్

Read More

ఆప్ కి 145కు పైగా సీట్లు వస్తాయని అంచనా 

న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ పార్టీకి మెజారిటీ కంటే ఎక్కువ సీట్లే

Read More

 గుజరాత్‌‌ రెండో దశలో 61శాతం నమోదైన ఓటింగ్

అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. 14 జిల్లాల్లోని 93 సీట్లకు సోమవారం జరిగిన రెండో విడత పోలింగ్‌‌లో 61 శాతం మం

Read More

కమ్యూనిస్టులపై బీజేపీ నేత పొంగులేటి ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: సిద్ధాంతాలను వదిలేసి కమ్యూనిస్టులు దివ్యాంగులుగా మారిపోయారని బీజేపీ నేషనల్ సెక్రటరీ పొంగులేటి సుధాకర్‌‌‌‌

Read More

19 వరకు శరత్, బినోయ్ రిమాండ్ పొడిగింపు

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన శరత్​చంద్రారెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్

Read More

జీ 20 సదస్సుపై రాష్ట్రపతి భవన్​లో ఆల్​ పార్టీ సమావేశం

జీ 20 సదస్సుపై రాష్ట్రపతి భవన్​లో ఆల్​ పార్టీ సమావేశం ఖర్గే, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, జగన్, చంద్రబాబు తదితరులు హాజరు ప్రగతిభవన్ కే

Read More

గుజరాత్లో మరోసారి బీజేపీ సర్కారు..!

హిమాచల్‌‌ప్రదేశ్‌‌లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ  ఢిల్లీ మున్సి‘పోల్స్​’​లో ఆప్​ వైపే జనం మొగ్గు  గ

Read More

బైక్పై కుక్కతో పెళ్లి మండపానికి వరుడు..వీడియో వైరల్

కుక్కలతో మనుషులకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. తాజాగా ఓ పెళ్లికొడుకు బైక్పై తన కుక్కతో కలిసి పెళ్లి మండపానికి వెళ్లాడు. ప్రస్తుతం

Read More