దేశం
కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
ఢిల్లీలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయనతో పాటు కర్నాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖి
Read Moreమా డేటాను పోలీసులు ఎత్కపోయిన్రు : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ లో పోలీసులు దాడులు చేయడాన్ని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేయడమే అవుత
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెన్ ఇయ్యాల్నే
ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెన్ ఇయ్యాల్నే మధ్యాహ్నం 12: 47కి ముహూర్తం ఖరారు హాజరుకానున్న మాజీ సీఎంలు కుమార స్వామి, అఖిలేశ్, పలు పార్టీల లీడర్లు,
Read Moreమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం
తమిళనాడు కేబినెట్ మంత్రిగా సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాజ్ భవన్లో గవర్నర్ సిటీ రవి ఉదయనిధి చేత మంత్రిగా ప్ర
Read Moreరాహుల్ భారత్ జోడోయాత్రలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రాజస్థాన్ లో అనూహ్య స్పందన వస్తోంది. రాహుల్ వెంట నడిచేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోటీ పడుతున్నారు. చలిని లెక్క
Read Moreకేరళలో వర్సిటీల చాన్స్లర్గా గవర్నర్ తొలగింపు
తిరువనంతపురం: కేరళలో యూనివర్సిటీలకు చాన్స్ లర్ గా గవర్నర్ ను తొలగిస్తూ ప్రవేశపెట్టిన యూనివర్సిటీ లాస్ (అమెండ్మెంట్)బిల్లును రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం
Read Moreఎల్ఏసీ వెంట చైనా కదలికలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిఘా
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) అప్రమత్తమైంది
Read Moreకొవిన్ యాప్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అమ్ముతానంటూ టెలిగ్రామ్లో పోస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని హెల్త్ సెక్టార్కు సంబంధించిన సర్వర్లపై సైబర్దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్పై ఒకే రోజు 6 వేల సైబర్ ఎటాక్స్ చేయగ
Read Moreరాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చైనా నుంచి రూ.1.34 కోట్లు : అమిత్ షా
మోడీ సర్కార్ ఉన్నంతకాలం అట్ల జరగదు: అమిత్ షా రూల్స్కు విరుద్ధంగా డబ్బు అందడంతో ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు న్యూఢిల్లీ: ప్రధా
Read Moreచైనా ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టింది : రక్షణ మంత్రి రాజ్నాథ్
పీఎల్ఏ సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు మన సైనికులు వారిని దీటుగా ఎదుర్కొని.. వెనక్కి పంపేశారు ఈ విషయాన్ని దౌత్య మార్గా
Read Moreగోదావరితో కావేరిని కలుపుతాం
హైదరాబాద్, వెలుగు: గోదావరి, కావేరి నదులను లింక్ చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
Read Moreవరల్డ్ నంబర్ 1 ధనవంతుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్.. 3వ ప్లేస్ లో అదానీ, 8వ ప్లేస్ లో అంబానీ
‘ఫోర్బ్స్’ అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని అపర కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కోల్పోయారు. నెంబర్ 1 ధనవంతుడి స్థా
Read Moreసీబీఐ ఆఫీసర్లమంటూ రైడ్స్.. 30 లక్షలు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన గ్యాంగ్
కోల్కతాలోని భవానీపూర్లో సీబీఐ అధికారుల పేరుతో కొందరు హల్ చల్ చేశారు. ఓ వ్యాపారవేత్త ఇంటి పై సోదాలు చేసి.. రూ.30 లక్షల నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ద
Read More












