దేశం
సుప్రీం తీర్పు తర్వాతే రిజర్వేషన్లపై నిర్ణయం: కేంద్ర మంత్రి అర్జున్ ముండా
సుప్రీంకోర్టులో తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కేసు విచారణ జరిగిన తర్వాతే.. ఆ విషయంలో ముందుకు వెళ్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ
Read Moreగుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం
గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు. వీరితో పాటు 1
Read Moreఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన పార్టీ నేతలు
ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బడుగు లింగయ్య యాదవ్, బీపీ పాటిల్ సందర్శించారు. ముఖ్యమంత్
Read Moreఅయ్యప్ప దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. ఒక్కరోజే లక్షల్లో బుకింగ్స్
అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయం అయ్యప్ప నామస్మరణతో మారు మోగుతోంది. ఆలయానికి వస్తోన్న లక్షల మంది భక్తులతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి
Read Moreజల్లికట్టు కోసం ఎద్దులకు శిక్షణ ఇస్తోన్న ట్రాన్స్ జెండర్ కీర్తన
రాబోయే జల్లికట్టు పండుగ కోసం మధురైకి చెందిన కీర్తన అనే ట్రాన్స్జెండర్ ఎనిమిది ఎద్దులకు శిక్షణ ఇస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కీర్తన ఈ పనికే
Read Moreఅనిల్ దేశ్ముఖ్ కు బెయిల్ మంజూరు.. సంబరాల్లో నేతలు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్&z
Read Moreసమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఇవాళ కోర్టులో విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నవంబర్ 26న 3 వేల పేజీలతో అధ
Read Moreకళాకారుల సాంప్రదాయ నృత్యానికి ముగ్ధురాలైన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ప్రస్తుతం రాజస్థాన్లో కొన
Read Moreఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన డింపుల్ యాదవ్
ఉత్తరప్రదేశ్ : మెయిన్పురి పార్లమెంటరీ స్థానం నుంచి ఎన్నికైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నాయకురాలు డింపుల్ యాదవ్ లోక్సభ ఎంపీగా ప్రమ
Read Moreప్రయాణికుల ఫిర్యాదులతో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు జ్యోతిరాదిత్య సింధియా
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎయిర్ పోర్టులో రద్దీపై ప్రయాణికుల
Read Moreపటియాల కోర్టుకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్తో
Read Moreమంగళూరులో డాగ్ షో
మంగుళూరు (కర్ణాటక): నగరంలోని కరావళి ఉత్సవ మైదానంలో డాగ్ షో జరిగింది. కరవలి కెనైన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి శునకాల ప్రదర్శ
Read Moreఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ..ఏక్యూఐ 301 గా నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో కంటిన్యూ అవుతోంది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 301గా నమోదైంది. నిన్న ఆదివారం సెలవు రోజైనప్పటికీ
Read More












