దేశం

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా రాజీనామా

ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడంతో.. ఆ పార్టీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా పార్టీకి రాజీనామా చేశారు. ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్

Read More

బెంగళూరు వేదికగా జీ20 ఫైనాన్స్ ట్రాక్ సమావేశం

జీ20 ప్రెసిడెన్సీలో జీ20 ఫైనాన్స్ ట్రాక్ మొదటి సమావేశం బెంగళూరులో జరగనుంది. ఈనెల 13, 15 తేదీల్లో జీ20 ఫైనాన్స్, సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం నిర

Read More

నాగ్ పూర్‭లో మెట్రో సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ

నాగ్ పూర్‭లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ మెట్రోను ప్రధాని మోడీ ప్రారంభించారు. స్వయంగా టికెట్ కొనుగోలు చేసి.. ఫ్రీడమ్ పార్క్ నుంచి ఖాప్

Read More

మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్‌పాటిల్‌పై సిరాతో దాడి

పుణె : మహారాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత చంద్రకాంత్‌పాటిల్‌పై ఓ దుండగుడు సిరాతో దాడి చేశాడు. పుణెలోని మిమ్రీ పట్టణంలో చంద్రకాంత్&z

Read More

వందే భారత్ ట్రైన్, మెట్రోను ప్రారంభించనున్న పీఎం  

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్ పూర్ లో పర్యటించనున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను, నాగ్ పూర్ మెట్రో ఫస్ట్ ఫే

Read More

కానిస్టేబుల్​ జాబ్స్ నోటిఫికేషన్​పై హైకోర్టుకు ‘మహా’ సర్కారు వివరణ

ముంబై: పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ట్రాన్స్‌‌‌‌జెండర్లు అప్లై చేసుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం బాంబే హైకోర్టుకు తెలిపిం

Read More

హిమాచల్ సీఎం సుఖ్విందర్

న్యూఢిల్లీ/సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లో రెండు రోజుల హైడ్రామాకు తెరపడింది. సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ తొలగింది. హెచ్‌‌&zwn

Read More

ఆప్​లో చేరిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు

న్యూఢిల్లీ: ఢిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. ఇటీవల జరిగిన మున్సిపల్​ కార్పొరేషన్​ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్​ కౌన్సిలర్లతో పాట

Read More

లైంగిక దాడి జరిగితే కచ్చితంగా కేసు పెట్టాలె: సీజేఐ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పిల్లలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​ ఆందోళన వ్యక్తంచేశారు. చాలా వరకు కేసుల్లో నిందితుడు క

Read More

మాండౌస్ తుఫాన్​తో భారీ నష్టం

వరదలకు ఇండ్లు, షాపులు ధ్వంసం నేలకూలిన 400 చెట్లు,  కరెంట్ స్తంభాలు  తమిళనాడు వ్యాప్తంగా వర్షాలకు ఐదుగురు మృతి  చె

Read More

అందరినీ మెప్పించేలా కమిటీలు: జగ్గారెడ్డి 

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం పోటీ ఎప్పుడూ ఉంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అందరికీ అవకాశం కల్

Read More

చంద్రయాత్రకు ‘బాల్​ వీర్​’.. 26 ఏళ్ల దేవ్​ జోషికి అరుదైన అవకాశం

‘బాల్​ వీర్​’ పాత్రలో ఆబాలగోపాలాన్ని అలరించిన టీవీ నటుడు దేవ్​ జోషిని అరుదైన అవకాశం వరించింది. వచ్చే ఏడాది (2023 సంవత్సరంలో) చంద్రుడి

Read More

హిమాచల్​ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ

హిమాచల్​ ప్రదేశ్​ కాబోయే సీఎం ఎవరనేది తేలిపోయింది. పార్టీ సీనియర్​ నేత, హిమాచల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖూను ముఖ్యమంత్రిగా కాంగ్ర

Read More