దేశం
ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసులో నేడు, రేపు యాగాలు
ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నేడు, రేపు యాగాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికోసం యాగశాల నిర్మాణం కూడా పూర్తయింది. యాగశాలలో 3 హోమ
Read Moreభారత్ –చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత..సైనికులకు గాయాలు
ఇండియా - చైనా బార్డర్ లో ఉద్రిక్తత ఏర్పడింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ వద్ద ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగినట్లు
Read Moreఒకే హాస్టల్ లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
రాజస్థాన్లోని కోట నగరంలో మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ లకు కోచింగ్ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు హాస్టల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరంత
Read Moreమోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు .. మాజీ మంత్రిపై ఎఫ్ఐఆర్
రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండండి అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చ
Read Moreరూ.2 వేలనోట్లు రద్దు చేయండి : సుశీల్ కుమార్ మోడీ
దేశంలో రూ. 2 వేల నోట్లను దశలవారీగా రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభలో డిమాండ్ చేశారు. వీటిని బ్యాంకుల్లో మార్చుక
Read Moreవైష్ణోదేవి ఆలయంలో షారూక్ ఖాన్ ప్రత్యేక పూజలు
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ జమ్మూలోని మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు.. డుంకీ
Read Moreగత 8 ఏళ్లల్లో 3 వేల ఈడీ దాడులు జరిగినయ్: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీలపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. సీబీఐ, ఈడీ రైడ్స్ తో కేంద్రం&n
Read Moreర్యాగింగ్ కేసు కోసం..స్టూడెంట్ గా మారిన పోలీస్
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మారువేషాల్లో కాలేజీలోకి ప్రవేశించి ర్యాగింగ్ చేస్తున్న ఆకతాయిలను పట్ట
Read Moreతలైవా బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న ఫ్యాన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు 72 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రజినీ పుట్
Read Moreసిమ్ స్వాపింగ్ : వరుసగా కాల్స్ చేసి.. 50 లక్షలు కొట్టేశారు
ఓ వ్యక్తి అకౌంట్ నుంచి దాదాపు 50 లక్షల రూపాయలను సైబర్ దొంగలు కాజేశారు. అది కూడా ఎలాంటి ఓటీపీని అడగకుండానే.. !! ఓటీపీ లేకుండా అరకోటిని ఎలా కొట్టేశారు
Read Moreరూపాయి పతనంపై చర్చ : హిందీపై రేవంత్, నిర్మల మధ్య వాగ్వాదం
లోక్ సభలో రూపాయి పతనంపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. తాను మాట్లాడిన
Read Moreకర్ణాటక కాంగ్రెస్ నేతలతో మల్లిఖార్జున ఖర్గే సమావేశం
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నాయకులతో.. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమావేశం అయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అన
Read Moreరాహుల్ గాంధీ జోడో యాత్రకు ప్రియాంక మద్దతు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. రాజస్థాన్ లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్రకు ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. ఆమె భర్త &
Read More











