దేశం
కొవిన్ యాప్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అమ్ముతానంటూ టెలిగ్రామ్లో పోస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని హెల్త్ సెక్టార్కు సంబంధించిన సర్వర్లపై సైబర్దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్పై ఒకే రోజు 6 వేల సైబర్ ఎటాక్స్ చేయగ
Read Moreరాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చైనా నుంచి రూ.1.34 కోట్లు : అమిత్ షా
మోడీ సర్కార్ ఉన్నంతకాలం అట్ల జరగదు: అమిత్ షా రూల్స్కు విరుద్ధంగా డబ్బు అందడంతో ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు న్యూఢిల్లీ: ప్రధా
Read Moreచైనా ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టింది : రక్షణ మంత్రి రాజ్నాథ్
పీఎల్ఏ సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు మన సైనికులు వారిని దీటుగా ఎదుర్కొని.. వెనక్కి పంపేశారు ఈ విషయాన్ని దౌత్య మార్గా
Read Moreగోదావరితో కావేరిని కలుపుతాం
హైదరాబాద్, వెలుగు: గోదావరి, కావేరి నదులను లింక్ చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
Read Moreవరల్డ్ నంబర్ 1 ధనవంతుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్.. 3వ ప్లేస్ లో అదానీ, 8వ ప్లేస్ లో అంబానీ
‘ఫోర్బ్స్’ అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని అపర కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కోల్పోయారు. నెంబర్ 1 ధనవంతుడి స్థా
Read Moreసీబీఐ ఆఫీసర్లమంటూ రైడ్స్.. 30 లక్షలు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన గ్యాంగ్
కోల్కతాలోని భవానీపూర్లో సీబీఐ అధికారుల పేరుతో కొందరు హల్ చల్ చేశారు. ఓ వ్యాపారవేత్త ఇంటి పై సోదాలు చేసి.. రూ.30 లక్షల నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ద
Read Moreగుండెపోటుతో విలవిలలాడుతున్న వ్యక్తికి సీపీఆర్.. ప్రాణాలు కాపాడిన మహిళా ఎస్సై
మధ్యప్రదేశ్లో ఓ మహిళా ఎస్సై.. గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడింది. ఎస్ఐ సోనం పరాశర్ రోజువారి చెకింగ్లో భాగంగా రోడ్డు పై విధులు ని
Read Moreఅరబిందో భావజాలాన్ని కొత్త తరానికి అందించాలి: మోడీ
అరబిందో భావజాలాన్ని కొత్త తరానికి తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అరబిందో 150వ జయంతి సందర్భంగా స్మారక నాణెం, తపాలా స్టాంపును మోడీ విడు
Read Moreకేరళ గవర్నర్ కు షాక్.. ఇకపై వర్సిటీల ఛాన్స్లర్గా విద్యావేత్త
యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లుకు కేరళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో యూనివర్సిటీలకు ఛాన్స్లర్ గా గవర్నర్ ఉండే పద్దతికి స్వస్తి పలికారు.&n
Read Moreబిల్కిస్ బానో కేసు: విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బేలా త్రివేది
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసు విచారణ నుంచి జస్టిస్ బేలా త్రివేది తప్పుకున్నారు. దీంతో ఇవాళ విచారణ చేపట్టాల్సి ఉండగా.. కేసు విచారణ వాయిదా పడింది.
Read Moreపెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని బీజేపీ ఆందోళన
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ లో బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేసింది. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేసింది. కలెక్టరేట్ ను ముట్
Read Moreబీహార్లో టెట్ అభ్యర్థులపై లాఠీచార్జ్
బీహార్ లో టెట్ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన అభ్యర్థులను చెదరగొట్టే ప్ర
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు : బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులపై 22 వరకు స్టే
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బీఎల్ సంతోష్ , కేరళ వైద్యుడు జగ్గు స్వామికి సిట్ ఇచ్చిన 41ఏ
Read More












