దేశం

చైనా నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‭కు రూ.1.35 కోట్లు : అమిత్ షా

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం చైనా రాయబార కార్యాలయం నుంచి కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎఫ్‭సీఆర్ఏ రద్దు గుర

Read More

ఢిల్లీ ఎయిర్పోర్టుకు 3గంటల ముందే రండి.. ప్రయాణికులకు ఇండిగో సూచన

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఇండిగో కీలక ప్రకటన చేసింది. దేశీయంగా విమాన ప్రయాణం చేయాల్సిన వారు 3 నుంచి 5 గంటల ముందు

Read More

ఈనెల 19న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీ పిలుపు

బీసీల డిమాండ్ల సాధనకై ఈనెల 19న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు..బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ

Read More

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును పరిశీలించిన కేసీఆర్

ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసును సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆయన ఆఫీసుకు చేరుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆఫీసు మొత్తం కలి

Read More

బోర్డర్ ఘర్షణ వివరాలు బయటపెట్టాలి : రాజ్యసభలో ఖర్గే 

ఢిల్లీ : భారత్, చైనా సరిహద్దులో సైనికుల ఘర్షణలపై రాజ్యసభలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మ

Read More

తవాంగ్ ఘర్షణలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ : లోక్ సభలో విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. క్వశ్చన్ అవర్ జరగకుండా అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. తవా

Read More

యూపీలో దారుణం..పట్టపగలే గన్తో బెదిరించి గొలుసు చోరీ

ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలోని ఘజియాబాద్​లో ఓ దొంగ రెచ్చిపోయాడు. లోని ప్రాంతంలో పట్టపగలే దారి దోపిడీకి పాల్పడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళను గన్తో బె

Read More

నేటికి పార్లమెంట్పై దాడి జరిగి 21 ఏళ్లు

ఢిల్లీ : భారత పార్లమెంట్ పై దాడి జరిగి 21 ఏళ్లు అవుతున్న సందర్భంగా అమరులైన జవాన్లకు పార్లమెంట్ దగ్గర నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,

Read More

చైనా సైన్యానికి భారత సైనికులు ధీటైన జవాబిచ్చారు : రాజ్‌నాథ్‌సింగ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై లోక్ సభలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్

Read More

రాజస్థాన్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ రాజస్థాన్ లో కొనసాగుతోంది. ఇవాళ జీనాపూర్, సవాయ్ మదుపూర్ నుంచి పాదయాత్ర

Read More

శబరిమలకు పోటెత్తిన భక్తులు

భక్తుల రద్దీ నియంత్రించేందుకు కేరళ హైకోర్టు మార్గనిర్దేశం కేరళ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తుల తాడికి రోజు రోజుకూ పెరుగుతోంది. అ

Read More

బీఆర్ఎస్కు షాక్..ఢిల్లీలో పార్టీ ఫ్లెక్సీలు తొలగింపు

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తొలగించారు. సర్దా

Read More

భారత్-చైనా తాజా ఘర్షణలు : ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ

Read More