దేశం
చలానా కట్టమన్నందుకు ట్రాఫిక్ పోలీసును కారు బానట్పై లాక్కెళ్లిన డ్రైవర్
చలానా కట్టమన్నాడని ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఓ కారు డ్రైవర్ ఏకంగా 4కిలో మీటర్ల దూరం వరకు లాక్కొని వెళ్లాడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడమే కాకుండా అడ
Read Moreఅరుణాచల్లో సరిహద్దు దాటిన చైనీస్ సోల్జర్లు
మన జవాన్లు అడ్డుకోవడంతో ఫైటింగ్ .. రెండువైపులా కొందరికి గాయాలు వెంటనే ఇరువైపులా వెనక్కి తగ్గిన బలగాలు.. కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడ
Read Moreమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి రేపు (బుధవారం) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి
Read Moreకర్ణాటకలో తొలి జికా వైరస్ కేసు నమోదు
కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.కె.సుధాకర్ వెల్లడించారు. రాయచూరు జిల్లా మాన్విలోని కోళి క్యాంపు గ్ర
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
ఈ నెల 17 వరకు ఢిల్లీలోనే సీఎం? వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాల లీడర్లతో భేటీ అయ్యే చాన్స్ న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ చీఫ
Read Moreగుజరాత్ కేబినెట్లో ఒకే ఒక మహిళా మంత్రి
గుజరాత్ లో 156 సీట్లను గెలుచుకొని అధికార బీజేపీ ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండోసారి సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పా
Read Moreప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేత అరెస్టు
ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు మునుపే ఆయనపై ఎఫ్ఐఆర్ నమ
Read Moreకేటగిరీల వారీగా ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు కలర్స్
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో భారీ మార్పునకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్ లో వెరిఫైడ్ అకౌంట్లకు కేటాయించే రంగులను మూడు రంగులుగా విభజించారు. కంపెనీల
Read Moreశబరిమల రద్దీతో కేరళ సర్కారు నిర్ణయం
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో లక్షమందికి పైగా భక్తులు దర్శనం కోసం వచ్చారు. ర
Read Moreస్టూడెంట్లా వెళ్లి.. ర్యాగింగ్ కేస్ సాల్వ్ చేసింది
ఇండోర్(మధ్యప్రదేశ్): నాలుగు నెలల క్రితం.. ఇండోర్ లోని ఎంజీఎం మెడికల్ కాలేజీలో అతి దారుణంగా అశ్లీల చర్యలతో కూడిన ర్యాగింగ్ జరిగిందని, చర్యలు తీసుక
Read Moreఢిల్లీ ఎయిర్ పోర్టులో రద్దీ సమస్యను 10 నుంచి 15 రోజుల్లో పరిష్కరిస్తాం : జ్యోతిరాదిత్య సింధియా
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో రద్దీ సమస్యను 10 నుంచి 15 రోజుల్లో పరిష్కరిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కరోనా
Read Moreసుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10:36 గంటలకు కోర్టు హాల్లో దత్తాతో చీఫ్ జస్టిస్ డీవై
Read Moreరూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీ తో పోల్చితే బెటర్:నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, వెలుగు: ఇండియా రూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీ తో పోల్చితే చాలా స్ట్రాంగ్ గా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్
Read More












