దేశం
ఆర్జీఐఎలో ల్యాండ్ అయిన బెలూగా విమానం
ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల్లో ఒకటైన ఎయిర్బస్ బెలూగా నిన్న రాత్రి రాజీవ్ గాంధీ ఇంటర్నేష్నల్ ఎయిర్పోర్ట్లో ద
Read Moreఎగ్జిట్ పోల్స్: హిమాచల్ ప్రదేశ్లో మళ్లీ బీజేపీకే అధికారం
హిమాచల్ ప్రదేశ్లో మళ్లీ బీజేపీకే పట్టం కట్టే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే వివ
Read Moreభారత్–జర్మనీల మధ్య కీలక ఒప్పందాలు
ఢిల్లీ పర్యటనలో ఉన్న జర్మనీ విదేశాంగశాఖ మంత్రి అన్నలెనా బేర్ బాక్ తో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరా
Read Moreఎగ్జిట్ పోల్స్: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్దే విజయం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్మురేపనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ వీధులను చీపురు పార్టీ మరోసారి ఊడ్చేసిందని
Read Moreఎగ్జిట్ పోల్స్ :గుజరాత్లో మళ్లీ బీజేపీ హవా
గుజరాత్ లో మళ్లీ కమలం వికసిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాని మోడీ మేనియా మళ్లీ పనిచేసిందని చెబుతున్నాయి. ప్రజలు అభివృద్ధి మంత్రానికే
Read Moreప్రశాంతంగా ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకు 50.51 శాతం పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటువేసే అవకాశాన్ని కల్పిచారు. గుజరాత్ ల
Read Moreఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం
ఢిల్లీలో ఇవాళ ఓ భవనం కుప్పకూలింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రినగర్ లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్థానికులు భయంతో పరుగులుపెట్టార
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం : బెయిల్ పిటిషన్ వేసిన శరత్ చంద్రారెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న బినోయ
Read Moreప్రభుత్వం మీ చేతుల్లో ఉంటే ఏమైనా చేయొచ్చా ? : మమత
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి హాజరు కానున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియ
Read Moreజమ్మూకాశ్మీర్ లో కశ్మీరీ పండిట్ల ఆందోళన
జమ్మూకాశ్మీర్ లో కశ్మీరీ పండిట్లు ఆందోళన చేస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి తమకు ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. ప్రధానమంత్రి పునరావాస ప్యాకే
Read Moreబీజేపీ పదాధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఢిల్లీ : ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు జాత
Read Moreఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోడీ తల్లి
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్లోని రేసాన్ ప్రైమరీ స్కూల్లో ఆమె ఓటు వేశారు. 99 ఏళ్ల
Read Moreతండ్రికి కిడ్నీ మార్పిడి.. దీవించండంటూ లాలూ కూతురు పోస్టు
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి ప్రక్రియ సింగపూర్లో జరుగుతోంది. లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి&nbs
Read More












