దేశం
ప్రస్తుత సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదు
ఉగ్రవాదంపై ప్రతీదేశం పోరాడాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో పిలుపునిచ్చారు. ముంబైలో పర్యటిస్తున్న ఆయన ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్ప
Read Moreమిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన మోడీ
దేశం 5జీ యుగంలోకి ప్రవేశించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 5జీ దేశంలో అతిపెద్ద మార్పును తీసుకురాబోతోందన్నారు. ఇవాళ గుజరాత్ లోపర్యటిస్తున్న ప్రధాని
Read Moreకుర్చీలో కూర్చొని ఉండగా.. గుండెపోటుతో జిమ్ ట్రైనర్ మృతి
ఉత్తరప్రదేశ్ : చావు ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. ఏ సమయంలో చనిపోతామో కూడా తెలియదు. ఆరోగ్యంగా ఉన్నా కూడా చాలా మంది ఈ మధ్య గుండెపోటుతో చనిపోతున్న విష
Read Moreఈఫిల్ టవర్ ముందు డ్యాన్స్ చేస్తూ ప్రియురాలికి లవ్ ప్రపోజల్
తమకు నచ్చిన అమ్మాయికి ఒక్కో వ్యక్తి ఒక్కో స్టైల్లో లవ్ ప్రపోజల్ చెబుతుంటారు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా నచ్చిన విధంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. క
Read Moreటపాసులపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం
దీపావళి పండుగ వస్తుందంటే ఢిల్లీ వాసులు వణికిపోతుంటుంటారు. బాణసంచా కాల్చడం వల్ల అధిక శాతం కాలుష్యం పెరిగిపోతుంటుంది. శ్వాసకోశ వ్యాధి గ్రస్తులు, చి
Read Moreమధ్యప్రదేశ్ లో దళిత యువకులకు గుండు గీయించిన గ్రామపెద్దలు
భోపాల్ : మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలో అమానుషం జరిగింది. గ్రామ పంచాయితీ పెద్దలు ఎస్సీకి చెందిన ఇద్దరు యువకులకు గుండు గీయించారు. దబోహా గ్రామంలో ఈనెల
Read More26న కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న ఖర్గే
పేద కుటుంబంలో పుట్టిన తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాద
Read Moreఖర్గే ఇంటికి వెళ్లి విషెస్ చెప్పిన సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గేకు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఫలితాలు వెలువడిన అనంత
Read More83కు పడిపోయిన రూపాయి
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరోసారి రికార్డు స్థాయిలో పతనమైంది. ఇవాళ కరెన్సీ ట్రేడింగ్ లో రూపాయి విలువ 71 పైసలు తగ్గి 83 రూపాయల రి
Read Moreమావో ప్రభావిత జిల్లాల సీనియర్ ఐపీఎస్ లతో డీజీపీ సమీక్ష
ములుగు జిల్లా : రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా కొనసాగించేందుకు తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టామని డీజీపీ
Read Moreశశిథరూర్ పై భారీ ఆధిక్యంతో గెలుపొందిన ఖర్గే
ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. శశిథరూర్ పై 7,897 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. శశి థరూర్ కు 1072 ఓట్లు మాత్రమే
Read Moreబీజేపీలో చేరిన బూర నర్సయ్య గౌడ్
టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.
Read Moreకాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని శశిథరూర్ ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఉత్తర్ ప్రదేశ్లో అత్యంత తీవ్ర
Read More












