దేశం
ఆన్లైన్లో కొనే వస్తువులను తాకేందుకు సాఫ్ట్ వేర్ తయారీ
మీరు ఈ కామర్స్ సైట్లలో వస్తువులను కొనాలనుకున్నపుడు అది ఎలా ఉంటుందో, ఏమో అని ఎప్పుడైనా అనిపించిందా.. ? అలాంటి వారి కోసం పరిశోధకులు మద్రాస్లోని ఇం
Read Moreజయలలిత మృతిపై విచారణ జరపాల్సిందే : అరుముగస్వామి కమిషన్
తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని అరుముగస్వామి కమిషన్ తన రిపోర్టులో పేర్కొంది. జయలలిత మృతిపై అరుముగస్వామి కమిషన్ ఇచ్చిన ర
Read Moreకేంద్రీయ విద్యాలయాల్లో హిందీ మీడియంకు వ్యతిరేకంగా స్టాలిన్ తీర్మానం
కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ మీడియం అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవ
Read Moreకేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
కేదార్నాథ్లో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న హెలికాఫ్టర్ కూలి ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు ప్రయాణికులు మరణించారు. ‘‘గరు చట్
Read Moreఏపీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ ఏపీలోకి ప్రవేశించింది. ఇవాల్టి నుంచి రాహుల్ ఏపీలో జోడో యాత్ర చేయనున్నారు . కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ
Read Moreఅమ్మ సన్స్క్రీన్ డబ్బా పంపింది. కానీ.. నేను వాడను : రాహుల్
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటూ కార్యకర్తలతో పాటు రోజ
Read Moreవ్యర్థాల నుంచి సంపద సృష్టించవచ్చు
ఢిల్లీ–ముంబై ఎక్స్ ప్రెస్ హైవే మొదటి దశ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీ నుంచి ముంబైలోని జేఎన
Read Moreముంబై లోకల్ ట్రైన్లో సీటు కోసం మహిళల కుస్తీ
సీటు కోసం ముగ్గురు మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకున్నారు. నాదంటే నాది అంటూ జట్టుపట్టుకుని కొట్టుకున్నారు. నేను కూర్చుంటా అంటే నేనే కూర్చుంటా అని వాదుల
Read Moreమధ్యప్రదేశ్లో తల్లి పై మూడేళ్ల బాలుడి ఫిర్యాదు
చిన్న పిల్లలు చేసే కొన్ని పనులు అప్పుడప్పుడు ఆశ్చర్యంగానూ... మరికొన్నిసార్లు నవ్వు తెప్పించేలా ఉంటాయి. మధ్య ప్రదేశ్ లో ఇలాంటి ఓ ఘటనే జరిగింది. తల
Read Moreపలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎన్ఐఏ దాడులు
ఉగ్రవాద గ్రూపులతో సంబంధంపై కొనసాగుతున్న కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
Read Moreఅప్పు కట్టలేదని యువకుడిని స్కూటీకి కట్టి ఈడ్చుకెళ్లారు
ఒడిశాలోని కటక్లో దారుణం జరిగింది. అప్పు కట్టలేదని ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని స్కూటీకి కట్టేసీ ఈడ్చుకెళ్లారు. జగన్నాథ్ బెహరా అనే యువకుడు ఇద్దరు వ్యక
Read Moreకాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు.. ఎవరో తేలేది రేపే
పోలింగ్ ప్రశాంతం.. ఓటేసిన 9500 మంది డెలిగేట్లు బళ్లారిలో ఓటేసిన రాహుల్ గాంధీ రేపు ఓట్ల లెక్కింపు, రిజల్ట్స్ప్రకటన న్యూఢిల్లీ:
Read Moreరైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలన్నమోడీ
న్యూఢిల్లీ: రైతులకు క్వాలిటీ ఫర్టిలైజర్స్ను అందించడం, అవసరమైనన్ని అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీము తీసుకొచ్చింది. రైతులు విర
Read More












