దేశం

ఐదో విడుత అభ్యర్థులను ప్రకటించిన ఆప్

ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.  భుజ్‌

Read More

ఛత్తీస్ఘడ్ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత

ఛత్తీస్ఘడ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మనోజ్ సింగ్ మాండవి (58) గుండెపోటుతో కన్నుమూశారు. స్వగ్రామం నాథియా సవాగాన్ లో శనివారం అస్వస్థతకు గురైన ఆయనను

Read More

ఢిల్లీలో ఇంటర్‌పోల్ సమావేశాలు.. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు

ఇంటర్‌పోల్ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 18 నుంచి 21 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను

Read More

ఎస్బీఐకి బెదిరింపు ఫోన్ కాల్

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి బెదిరింపు కాల్ వచ్చింది. లోన్ ఇవ్వకపోతే బ్యాంకు ఛైర్మన్ ను కిడ్నాప్ చేసి, మర్డర్ చేస్తామన

Read More

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు 

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురుని ప్రశ్నించిన అధికారులు తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు నోటీ

Read More

దీపావళి రోజున పాక్షిక సూర్య గ్రహణం..

అక్టోబర్ 25న సూర్య గ్రహణం సందర్భంగా ఆ రోజు మధురైలోని మీనాక్షి సుందరేశ్వర ఆలయాన్ని పది గంటల పాటు మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గ

Read More

మలాలాకు మద్దతుగా ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలాకు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించింది. ఆమె ఇటీవల హాస్యనటుడు హసన్ మిన్హ

Read More

పెరిగిన అమూల్‌‌‌‌ పాల ధరలు

న్యూఢిల్లీ:  అమూల్‌‌‌‌ బ్రాండ్​ పేరుతో డెయిరీ ప్రొడక్టులను మార్కెట్ చేస్తున్న గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫె

Read More

న్యాయం కోసం బాధితులు చాలాకాలం ఎదురుచూడాల్సి వస్తోంది : ప్రధాని మోడీ

న్యాయ శాఖ మంత్రులు, సెక్రటరీల కాన్ఫరెన్స్​లో ప్రధాని మోడీ కేవడియా: వేగంగా సమస్యలు పరిష్కరించే న్యాయవ్యవస్థ సమాజానికి అత్యంత ముఖ్యమని ప్రధాని నరేంద్

Read More

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం : ఒడిశా సీఎం

ఒడిశా సర్కారు సంచలన నిర్ణయం భువనేశ్వర్: ఒడిశాలోని 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ శనివా

Read More

ఈనెల 23న ఎల్వీఎం 3 రాకెట్​ ప్రయోగం

బెంగళూరు: ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించి గ్లోబల్ మార్కెట్ లోకి మన అంతరిక్ష సంస్థ ఇస్రో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటివరకూ పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా వ

Read More

అసాధ్యం అన్నదాన్ని సాధ్యంచేసినం : అమిత్ షా

హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సిమ్లా: దేశంలో అసాధ్యం అనిపించిన దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సుసాధ్యం చేసిందన

Read More

ప్రొఫెసర్ సాయిబాబా విడుదలపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ, వెలుగు: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. సాయిబాబాను, ఇతరు

Read More