దేశం
సీతారామన్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన చిదంబరం
‘‘రూపాయి బలహీనపడటం లేదు.. కానీ డాలర్ విలువే బలపడుతోంది’’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన క
Read Moreగంగూలీని అనుమతించండి.. మోడీకి మమతా రిక్వెస్ట్
ఐసీసీ ఎన్నికలకు పోటీ చేయడానికి సౌరవ్ గంగూలీని అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. బీసీసీఐ
Read Moreపంజాబ్ సీఎంకు ప్రధాని మోడీ విషెస్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జీకి జన్మదిన శుభాకా
Read Moreఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదు: సోమనాథ్ భారతి
ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని.. సీబీఐ, ఈడీ సెర్చ్ చేసినా ఒక్క ఆధారం కూడా దొరకలేదని ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ వ్యవహార
Read Moreమితిమీరిన వేగం.. నలుగురి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
విశాలంగా ఎక్స్ ప్రెస్ హైవే.. చేతిలో బీఎండబ్ల్యూ కారు.. ఇంకేముంది ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దాదాపు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయారు. అం
Read Moreబల్లారిలో ఓటేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంతో పాటు పీసీసీ కార్యాలయాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. పా
Read Moreచిల్డ్రన్స్ పార్క్లో సందడి చేసిన ఏనుగు
అస్సాం గౌహతిలోని నారంగి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న చిల్డ్రన్స్ పార్క్లో ఏనుగు ప్రత్యక్షమైంది. ఏనుగును చూసి స్థానికులు అవాక్కవ్వగా.. అ
Read Moreమేకను మింగి స్కూల్ బస్సులోకి దూరిన భారీ కొండచిలువ
ఓ పాఠశాల బస్సులో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఈ ఘటన జరిగింది. స్థానిక ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన ఓ బస్
Read Moreఊకే మొరుగుతుందని వీధికుక్కను చంపిండు
ఊకే మొరుగుతుందన్న కారణంతో ఓ వ్యక్తి వీధికుక్కను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. నిరంతరం అరుస్తుందని విస
Read Moreనేను జైలుకెళ్లినా ఎన్నికల ప్రచారం మాత్రం ఆగదు : మనీశ్ సిసోడియా
లిక్కర్ స్కాం కేసులో తనకు సీబీఐ సమన్లు జారీ చేయడంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ట్వీట్ల వర్షం కురిపించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకు
Read Moreనరేంద్ర మోడీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి : కేటీఆర్
నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టినందుకు మోడీకి నోబెల్ బహుమతికి అర్హులంటూ ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ ఒక్కట
Read Moreమేమేం మాట్లాడుకున్నా అది స్నేహపూర్వకంగానే ఉంటుంది : థరూర్, ఖర్గే
తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకంతో ఉన్నానని.. కాంగ్రెస్ పార్టీ భవితవ్యం పార్టీ కార్యకర్తల చేతుల్లోనే ఉందని కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి థర
Read Moreఉప్లా గ్రామంలో కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి
సాధారణంగా భూమి పట్టా వ్యక్తుల పేరు మీదనో, లేదంటే ఏదైనా ఛారిటీ, కంపెనీల పేరు మీద ఉండడం అందరికీ తెలిసిందే. కానీ జంతువుల పేరు మీద కూడా భూమి ఉండడం ఎక
Read More












