భోపాల్: కరోనా నుంచి రక్షణగా తప్పకుండా మాస్క్ కట్టుకోవాలనే నిబంధన దేశ వ్యాప్తంగా అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే మాస్కుల విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. బ్యాంకులు, బంగారు దుకాణాల లాంటి పబ్లిక్ ప్లేసెస్కు వెళ్లే టైమ్లో విజిటర్స్ 30 సెకన్లపాటు తమ మాస్కులు తీసి ఫేస్ చూయించాలని కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని వల్ల బ్యాంకులు, జ్యువెల్లరీ షాప్స్కు వెళ్లే విజిటర్స్ను సీసీటీవీల్లో ఫొటోగ్రాఫ్ తీసుకుంటారు. అన్ని ఏరియాల్లో సెక్యూరిటీని పటిష్టం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల క్రైమ్ రేటు తగ్గుతుందని, మాస్కులతో బ్యాంకుల్లో ప్రవేశిస్తే వారిని గుర్తించడం కష్టమని ఓ బ్యాంకు కస్టమర్ తెలిపాడు.
30 సెకన్ల పాటు మాస్క్ తీయాల్సిందే.. మధ్యప్రదేశ్లో కొత్త రూల్
- దేశం
- June 10, 2020
లేటెస్ట్
- కేసీఆర్కు ఇంగిత జ్ఞానం లేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- SRH vs KKR: భయపెడుతున్న క్వాలిఫయర్ 1.. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్లో నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్
- బీఆర్ఎస్పాపాల వల్లే బీజేపీ గ్రాఫ్ పెరిగింది:సీపీఐ నారాయణ
- V6 DIGITAL 21.05.2024 EVENING EDITION
- తాటికొండ.. అవినీతి అనకొండ
- ఏసీపీ ఇంటిపై ఏసీబీ అటాక్
- బెంగళూరు రేవ్ పార్టీలో ఇద్దరు తెలుగు నటులు
- Lucifer 2: మోహన్ లాల్ బర్త్డే స్పెషల్ అప్డేట్..లూసిఫర్ 2 స్టోరీ ఎక్కడ మొదలవుతుందంటే?
- LPL 2024: కోట్లు కొల్లగొట్టాడు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా CSK పేసర్ రికార్డు
- రైతుల పేరుతో రాజకీయం వద్దు: భట్టి విక్రమార్క
Most Read News
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్సీఏ అధ్యక్షుడు
- హైదరాబాద్లో ఒకేసారి ఆరు చోట్ల ACB రైడ్స్
- Deepika Padukone: బేబీ బంప్ లుక్లో పోలింగ్ కేంద్రం వద్ద దీపికా..సంరక్షుడిగా భర్త రణవీర్ సింగ్
- సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా ఇవి చేయొద్దు.. అవి ఏంటంటే..
- SRH vs KKR: కోల్కతాతో క్వాలిఫయర్ 1.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పులు
- సన్న వడ్లకు రూ.500 బోనస్
- బెంగళూరులో రేవ్ పార్టీ.. 8 మంది అరెస్టు, అదుపులో మరో 78 మంది