ఉత్తరకొరియా కవ్వింపులు తీవ్రం చేసింది. ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం.. అమెరికాపై ఒత్తిడి పెంచడంలో భాగంగా క్షిపణి పరీక్షలతో విరుచుకుపడుతోంది. తాజాగా మరోసారి మిసైల్ పరీక్షలు నిర్వహించింది. గత 2017 సంవత్సరం నుంచి ప్రయోగించిన క్షిపణులలో ఇదే అత్యంత శక్తివంతమైన క్షిపణి అని భావిస్తున్నారు. ఉత్తరకొరియా ప్రయోగించిన ఈ క్షిపణి సముద్రంలో పడిపోయిందని జపాన్ ప్రకటించింది. క్షిపణి 2 వేల కిలోమీటర్ల ఎత్తుకు చేరి.. 800 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఉంటుందని తెలిపారు. 30 నిమిషాలపాటు ప్రయాణించి తమ దేశ సముద్రజలాల్లోపడిపోయిందని జపాన్ ప్రకటించింది. ఈ ప్రయోగం జనవరి నెలలో చేపట్టిన ఏడో ప్రయోగమని తెలుస్తోంది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణు చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన కారణంగా అగ్రరాజ్యంపై ఒత్తిడిపెంచేందుకు కిమ్ క్షిపణి ప్రయోగాలు ఉధృతం చేసినట్లు తెలుస్తోంది.
క్షిపణి ప్రయోగాల్లో వేగం పెంచిన కిమ్
- విదేశం
- January 30, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం