హైదరాబాద్ దేవాదాయశాఖ ఆఫీస్ ముందు ఒగ్గు కళాకారులు నిరసన తెలిపారు. సేవ్ కొమురవెళ్లి... సేవ్ పీపుల్స్ కల్చర్ పేరుతో ధర్నా చేశారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో వంశపారంపర్యంగా ఆనవాయితీగా వస్తున్న ఒగ్గు సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆగమ శాస్త్రాన్ని కొమురవెల్లి మల్లన్నకు రుద్ది.. కురుమ ఒగ్గు పూజరుల బతుకు ఆగం చేయోద్దన్నారు. తరాలుగా వస్తున్న తమ సాంప్రదాయాల్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
For More News..