హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షంలో ఉన్న కూడా దేశంలోని ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నిత్యం పొరాడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మత రాజకీయాలు, ప్రజలను రెచ్చగొడుతూ హింస రాజకీయాలు చేయడంలో బీజేపీ దిట్ట అని ఫైరయ్యారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని అన్నారు. ఆదివారం సీఎల్పీలో మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని సందర్శించి మత రాజకీయం చేస్తున్నారే గాని, దళిత, బీసీ, మైనారిటీ కుటుంబాలను పరామర్శించిన చరిత్ర బండి సంజయ్, అమిత్ షాకు లేదన్నారు. అన్ని కులాలకు సమన్యాయం చేయడంలో బీజేపీ విఫలమైందన్నారు. హిందువాదంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిపై బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వైపే ఉంటం
- తెలంగాణం
- January 24, 2022
లేటెస్ట్
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...