బోర్డర్ లో భారత్-పాక్ సైనికుల సెలబ్రేషన్స్

బోర్డర్ లో భారత్-పాక్ సైనికుల సెలబ్రేషన్స్

రంజాన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. భారత్-పాక్ సరిహద్దు అయిన వాఘా బోర్డర్ లో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు సైనికులు. రెండు దేశాలకు చెందిన ముస్లిం సైన్యం స్వీట్లు పంచుకున్నారు. ఒకరికొకరు ఈద్ ముబారఖ్ చెప్పుకున్నారు.