న్యూఢిల్లీ: కస్టమర్లు క్యాష్ వాడి ఎంత గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు. కానీ, గోల్డ్ అమ్మేవారు మాత్రం సింగిల్ ట్రాన్సాక్షన్లో రూ. 2 లక్షల కంటే ఎక్కువ అంగీకరించకూడదు. ఒకవేళ ఈ రూల్ ఫాలో కాకపోతే ఎంత అమౌంట్ తీసుకున్నారో అంతే అమౌంట్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెనాల్టీగా వేస్తుంది. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్ పేర్కొన్నారు. రూ. 2 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ పెట్టి గోల్డ్ కొన్నవారు ఆన్లైన్ లేదా క్యాష్ రూపంలో పేమెంట్ చేసినా పాన్, ఆధార్ వంటి ఐడెంటిటీ ప్రూఫ్లను సెల్లర్కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
రూ.2 లక్షల కంటే ఎక్కువ గోల్డ్ కొంటే పాన్ కార్డ్ తప్పనిసరి
- బిజినెస్
- September 25, 2023
లేటెస్ట్
- తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ రేటు
- జీఎస్టీ రికార్డు వసూళ్లు .. రూ. 2.10 లక్షల కోట్లు
- రెడ్జోన్లో తెలంగాణ!..11 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు
- సియం రేవంత్ Vs పియం మోదీ | కేసీఆర్ ప్రచార బోనస్ | గడ్డం వంశీ - మే డే | V6 టిన్మార్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- CSK vs PBKS: చెన్నై జోరుకు బ్రేక్.. సొంతగడ్డపైనే మట్టికరిపించిన పంజాబ్
- బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్
- అది హాస్పిటలా..! లేక పబ్బా; బాధ్యత మరిచిన సిబ్బంది
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- గ్రేట్: అవయవ దాత తల్లికి అంత్యక్రియలు చేసిన వ్యక్తి
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం