అద్వానీతో కేక్ కట్ చేయించిన ప్రధాని మోడీ

అద్వానీతో కేక్ కట్ చేయించిన ప్రధాని మోడీ

బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ ప్రజలందరితో పాటు బీజేపీ శ్రేణులకు ఓ మార్గదర్శి అని అన్నారు ప్రధాని మోడీ. ఆయన ఎల్లప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరారు. ఇవాళ అద్వానీ 93వ పుట్టిన  రోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు  మోడీ.  ఆయనతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా కూడా ఉన్నారు. అక్కడ కాసేపు అద్వానీతో కలిసి మాట్లాడారు. అద్వానీతో కేక్ కట్ చేయించి తినిపించారు మోడీ.

మీతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా