చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్కు ఏడాది జైలు

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్కు ఏడాది జైలు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్ట్ ఈమేరకు తీర్పు ఇచ్చింది. బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానాను కూడా విధించింది కోర్టు.

ఇక ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్ట్ ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెలరోజుల గడువు కూడా ఇచ్చింది. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుండి ఇచ్చిన చెక్ బౌన్స్ అయినా కారణంగా కోర్టులో కేసు వేశారు సదరు వ్యక్తి. 

Also Read: ఆడవాళ్లు మీకు జోహార్లు కథ నచ్చలేదు.. నెటిజన్పై మండిపడ్డ రష్మిక