హైదరాబాద్, వెలుగు: సిటీలో ట్రాఫిక్ జరిమానాలను సవరించినట్లు ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ శనివారం ఓ ప్రకటకలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం నివారణ కోసం సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రాంగ్ రూట్లో డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై భారీ జరిమానాలు విధించనున్నామన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారికి రూ.1,700, ట్రిపుల్ రైడింగ్ చేసే వారికి రూ.1,200 ఫైన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 27 వరకు అన్ని ట్రాఫిక్ జంక్షన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. 28 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడతామని ఆయన చెప్పారు.
ట్రిపుల్ రైడింగ్కు రూ.1200..రాంగ్ రూట్లో వెళ్తే రూ.1700
- హైదరాబాద్
- November 20, 2022
లేటెస్ట్
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్