న్యూఢిల్లీ: దేశ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దదైన ఎస్బీఐ క్యాష్ విత్డ్రా విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ప్రతినెలా ఎస్బీఐ ఏటీఎం, హోమ్ బ్రాంచ్ల నుంచి నాలుగుసార్లు మాత్రమే డబ్బులను విత్డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత డబ్బులు విత్డ్రా చేసుకున్న ప్రతిసారి రూ.15తోపాటు జీఎస్టీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ హోమ్ బ్రాంచ్తోపాటు ఏటీఎంలు, నాన్ ఎస్బీఐ ఏటీఎంలకు ఈ ఛార్జెస్ వర్తిస్తాయని స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎస్బీఐ ఖాతాదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్లను మాత్రమే వాడుకోవచ్చు. ఆ తర్వాత 10 చెక్లకు రూ.40తోపాటు జీఎస్టీని చెల్లించాలి. అదే 25 చెక్లకు అయితే రూ.75తోపాటు జీఎస్టీ కట్టాలి. ఎమర్జెన్సీగా చెక్ బుక్ కావాలనుకుంటే జీఎస్టీతోపాటు యాభై రూపాయలు చెల్లించాలి.
ఎస్బీఐ క్యాష్ విత్డ్రాలో కొత్త రూల్స్
- బిజినెస్
- June 9, 2021
లేటెస్ట్
- యేవమ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో మూడో చిత్రం ప్రారంభం
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం.. ఇద్దరు అరెస్ట్
- కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో టాస్క్ఫోర్స్ దాడులు
- బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ రిజెక్ట్
- కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్
- అమరవీరుల చావుకు హరీశే కారణం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- ఇంట్లో పనిమనిషి ప్లాన్.. చోరీ చేసి కారు కొంది
- హరీశ్.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే : రాజగోపాల్రెడ్డి
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు