amit shah
టీఎంసీ కార్యకర్తలపై దాడి వెనుక అమిత్ షా
త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ అధికారం సాధిస్తుందన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీ మాన్ స్టర్ లా వ్యవహరిస్తోందన్నారు. నిన్న త్రిపురలో అభిషేక్ బెనర
Read Moreభైంసా అల్లర్లపై అమిత్ షాకు ఆదిలాబాద్ ఎంపీ ఫిర్యాదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. భైంసా అల్లర్లపై ఫిర్యాదు చేశానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువులపై అక్రమ కేసులు
Read Moreతెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలె
రాష్ట్ర నేతలతో భేటీలో అమిత్ షా దిశానిర్దేశం హుజూరాబాద్ ప్రచారానికి వస్తానని భరోసా ఉప ఎన్నికల్లో పార్టీ పరిస్థితి, సంజయ్ పాదయాత్రపై
Read Moreమంత్రులతో మోడీ భేటీ వాయిదా
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నేడో, రేపో.. సెంట్రల్ కేబినెట్లో మార్పులు జరిగే అవ
Read Moreమోడీ మంత్రివర్గంలోకి కొత్తగా 28 మంది!
ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో నూతన మంత్రివర్గాన్ని మోడీ ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా..
Read Moreప్రజలు అడిగిన రోజు తప్పకుండా రాజీనామా చేస్తా
మమత బెనర్జీ తనను పదేపదే రాజీనామా చేయాలని అడుగుతున్నారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రజలు అడిగిన రోజు తాను తప్పకుండా రాజీనామా చేస్తా అన్నారు. కానీ
Read Moreఅల్లరిమూకలపై జవాన్ల కాల్పులు.. నలుగురు మృతి
బెంగాల్ ఎన్నికల్లో హింస పోలింగ్ బూత్పై అల్లరి మూకల దాడి.. గన్స్ లాక్కునే యత్నం.. జవాన్ల కాల్పుల్లో నలుగురు మృతి..ఘర్షణల్లో మరొకరు
Read Moreఅమర జవాన్లకు నివాళులర్పించిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్కు చేరుకున్నారు.అమర జవాన్లకు నివాళులర్పించిన అమిత్ షా.. చనిపోయిన జవాన్ల కుటుంబ సభ్యులను పర
Read Moreబెంగాల్ను దారుణాల నుంచి రక్షిస్తాం
ఎగ్రా: బెంగాల్లో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు కోసం అన్ని పార్టీలు చెమటోడుస్తున్న
Read More130 మంది కార్యకర్తల్ని చంపిన హంతకులను జైల్లో పెడ్తం
బెంగాల్ లో రాక్షస పాలన నడుస్తోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తృణముల్ గుండాల అరాచకాలతో 130 మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారని...బీజేపీ ప్రభుత్వం ఏ
Read Moreవారసత్వ రాజకీయాలతోనే కాంగ్రెస్ కుప్పకూలుతోంది
కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్షా. ఆదివారం పుదుచ్చేరిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. ర్
Read Moreఅమిత్ షాకు సమన్లు జారీ చేసిన ప్రత్యేక కోర్టు
బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రె
Read Moreబెంగాల్ ను సొనార్ బంగ్లా గా మార్చడమే మా ధ్యేయం
బెంగాల్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ లక్ష్యం కాదన్నారు హోంమంత్రి అమిత్ షా. బెంగాల్ లోని మహిళలు, పేదల పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస
Read More












