V6 News

AP

తెలంగాణలో 26.. ఏపీలో 38.. ఎంపీ సీట్ల పెంపుపై అమిత్ షా క్లారిటీ

డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా..  నియోజకవర్గాల పునర్విభజనపై లోక్ సభలో   కేంద్ర హోం మంత్ర

Read More

మిస్టర్ తేజస్వీ సూర్య.. దశాబ్ధాల పోరాటం నీకంత చులకనా.?: కవిత

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. పార్లమెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జా

Read More

తెలివి లేని వెధవ సూర్య..తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చుతావా.?: మంత్రి పొన్నం ప్రభాకర్

పార్లమెంట్  లో  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. డీలిమిటేషన్ అంశం

Read More

తిరుచానూరులో అమ్మవారి భక్తులపై అరాచకం..పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లు.. న్యాయవాదిపై దాడి.!

ఏపీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి సన్నిధిలో భక్తులపై కొందరు వ్యక్తులు జలగల్లా విరుచుకుపడుతున్నారు. సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ ముందే ఓ న్యాయవాదిపై పార్కి

Read More

గోదావరి ఖనిలో అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ

 పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'అంబేద్కర్ ప్రీమియర్ లీగ్' క్రికెట్ పోటీలన

Read More

రూ.2 కోట్ల నకిలీ నోట్లు పట్టివేత ..ఏపీ భీమవరం కేంద్రంగా పల్లెల్లో మార్పిడి..!

నకిలీ నోట్లను చూపించి అసలు నోట్లుగా నమ్మించి అమాయకులను నిలువునా ముంచేస్తున్న  నకిలీ కరెన్సీ ముఠాను   పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ ట

Read More

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, కంటైనర్ ఢీకొని ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లా గంగవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి

Read More

దాహమంటూ ఇంట్లోకి చొరబడి.. ఏపీలోప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో దారుణం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా ఒక మహిళపై గుర్తు తెలియని వ్యక్తి  అత్యాచారానికి ప

Read More

రూ. 3.50 లక్షలు ఇచ్చినా మళ్లీ డబ్బులు అడుగుతుందని చంపి ముక్కలు చేశాడు.. రక్తపు వాసన రాకుండా ఇల్లంతా సెంటు కొట్టాడు..!

    డబ్బుల విషయంలో గొడవే హత్యకు కారణం     మర్డర్ తర్వాత పోలీసు స్టేషన్‌‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు హై

Read More

మార్కాపురం బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్‎గ్రేషియా

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‎లోని మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రయాణికులు సజీవ

Read More

మార్కాపురం బ‌స్సు ప్రమాద ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

హైద‌రాబాద్‌: మార్కాపురం బ‌స్సు ప్రమాద ఘ‌ట‌న‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘ&zw

Read More

ఆంధ్రప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొని 10 మంది సజీవ దహనం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్‎న

Read More

దారి తప్పుతున్న 108 అంబులెన్స్ లు.. ఏపీకి తరలిస్తున్నరు !

మల్కాజిగిరి, వెలుగు: నగరంలో 108 అంబులెన్స్ సేవలు ‘దారి తప్పుతున్నాయి’. స్థానికంగా ఎమర్జెన్సీలో పేషెంట్లకు అందుబాటులో ఉండాల్సిన అంబులెన్సుల

Read More