AP

కల్వర్టును ఢీ కొట్టిన బస్సు..ఇద్దరు మృతి

ఏపీ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రోడ్డు ప్రమాదం జరిగింది. పూడిచెర్ల దగ్గర బస్సు కల్వర్టుని ఢీకొట్టింది. ఘటనలో బస్సు డ్రైవర్ తో పాటు మరో ప్రయాణీకుడు చనిప

Read More

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ విజేతలు వీళ్లే..

సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి సత్తా చాటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నందల సాయికిరణ్

Read More

ఏపీకి 5.5 టీఎంసీలు..తెలంగాణకు 8.5 టీఎంసీలు

నాగార్జునసాగర్ నుంచి తాగునీటికి కేటాయింపులు   కేఆర్ఎంబీ మీటింగ్​లో నిర్ణయం  మినిమం​ డ్రా లెవెల్​తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుక

Read More

హంతకులు చట్టసభల్లో ఉండొద్దు: వైఎస్ సునీత

బషీర్ బాగ్, వెలుగు: హంతకులు చట్టసభల్లో ఉండకూడదని.. ఏపీ ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి వేయాలని  వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి కో

Read More

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్

కడప లోక్​సభ నుంచి బరిలో  షర్మిల న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను కాంగ

Read More

ఎండ తీవ్రతకు చెక్ చెప్పేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ - బడుల్లో వాటర్ బెల్స్

ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ ఆరంభంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతే కాకుండా ఈ సంవత్సరం జూన్ వరకు అధిక ఉష్ణో

Read More

ఏపీ టీడీపీ నేత ఇంటికెళ్లిన తెలంగాణ పోలీసులు.. నోటీసులిచ్చే లోపే పరార్

భూ వివాదం కేసులో  నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ  ఐపీఎస్  అధికారి మాండ్ర శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు తె

Read More

ఇంటర్‌‌ స్టేట్‌‌ చెక్‌‌పోస్టులతో అక్రమ మద్యం కట్టడి

భద్రాచలంలో ఛత్తీస్‌‌గఢ్‌‌, ఏపీ, తెలంగాణ ఆబ్కారీ ఆఫీసర్ల భేటీ భద్రాచలం/బూర్గంపాడు, వెలుగు : లోక్‌‌సభ ఎన్నికల నేపథ

Read More

తాగునీటి విడుదలకు అనుమతివ్వండి, కేఆర్‌‌ఎంబీకి ఏపీ వినతి

హైదరాబాద్, వెలుగు: తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి 5500 క్యూసెక్కుల  నీటిని విడుదల చేసుకునేందుకు అనుమతివ్వాలని కృష్ణా రివర్

Read More

విశాఖలో ఆపరేషన్ గరుడ.. 25 వేల కేజీల డ్రగ్స్ సీజ్

విశాఖలో భారీగా డ్రగ్స్ గుట్టురట్టు చేశారు అధికారులు. వైజాగ్ సీపోర్ట్ లో 25 వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఇంటర్ పోల్, సీబీఐ, కస్టమ్స్ అధికారు

Read More

శ్రీశైలం నీళ్లన్నీ ఏపీ తోడేస్తున్నది

కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ  తాగునీటి పేరుతో సాగుకు మళ్లిస్తున్నది  ఇప్పటికే 51 టీఎంసీలు అదనంగా తీసుకుంది తాగునీటి కోసం తెలంగ

Read More

అహోబిలం నరసింహస్వామికి తెలంగాణ ప్రభుత్వ పట్టు వస్త్రాలు

అలంపూర్, వెలుగు: ఏపీలోని అహోబిలం నరసింహస్వామికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు పంపించింది. ప్రస్తుతం అహోబిలం ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్

Read More

జీఆర్ఎంబీ మీటింగ్​కు ఏపీ డుమ్మా .. మార్చి 1కి సమావేశం వాయిదా

 హైదరాబాద్, వెలుగు : గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్​కు ఆంధ్రప్రదేశ్​ డుమ్మా కొట్టింది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం

Read More