AP

విజయ్ తో నన్ను పోల్చొద్దు..2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారు: పవన్ కళ్యాణ్

తమిళనాడులో విజయం సాధించిన  టీవీకే అధినేత విజయ్ తో తనను పోల్చడంపై జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  స్పందించారు.  తమిళనాడు పర

Read More

శ్రీశైలంలో వైభవంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

 శ్రీశైల మహాక్షేత్రంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి

Read More

నీళ్ల వాడకంలో ఏపీ రికార్డ్!..ఇప్పటిదాకా కృష్ణాలో 771 టీఎంసీల వినియోగం..తెలంగాణ వాడింది 267 టీఎంసీలే

    ఇప్పటిదాకా కృష్ణాలో 771.25 టీఎంసీల వినియోగం     74.27 శాతం నీళ్లను వాడేసుకున్న పొరుగు రాష్ట్రం     

Read More

తిరుమలలో మధ్యప్రదేశ్ మంత్రి హల్ చల్.. శ్రీవారి ఆలయం ముందే నలుగురితో ఫొటో షూట్

తిరుమల: కలియుగ దైవం శ్రీవారి ఆలయంలో మధ్యప్రదేశ్‎కు చెందిన మంత్రి ప్రహల్లాద్ సింగ్ పటేల్ హల్ చల్ చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయ ప

Read More

సాగర్ ప్రాజెక్టుపై ఏపీ డబుల్ గేమ్!..కుడివైపు రిపేర్లు తెలంగాణే చేయాలని వాదన

ఇన్నాళ్లూ కుడివైపును దౌర్జన్యంగా ఆక్రమించుకొని గేట్ల ఆపరేషన్​ తీరా ఇప్పుడు తమవైపు రిపేర్లు కూడా తెలంగాణే చేయాలనే వాదన ఈ విషయంలో డ్యామ్​ ఓనర్​ త

Read More

భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీశైలం ఇష్టకామేశ్వరి దర్శనం పునఃప్రారంభం

శ్రీశైలం క్షేత్రంలో ప్రముఖంగా చెప్పుకునే ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. గత కొన్ని రోజులుగా అటవీశాఖ సిబ్బందికి, స్థాని

Read More

అలర్ట్.. ఇలాంటి నకిలీ బెట్టింగ్ సైట్లు, యాప్‌లతో జాగ్రత్త

ఆన్‌లైన్ బెట్టింగ్ ముసుగులో పొంచి ఉన్న ముప్పు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.. ముఖ్య

Read More

శంషాబాద్ టు ముంబై, బెంగళూరు, అమరావతికి బుల్లెట్ ట్రైన్ : సీఎం రేవంత్

కేంద్రం దేశవ్యాప్తంగా ఏడు బులెట్ ట్రైన్లను ప్రకటిస్తే.. అందులో మూడు మన రాష్ట్రానికే రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ కేంద్రంగా ముంబై

Read More

ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత

అమరావతి: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ అస్వస్థతకు గురయ్యారు. శనివారం (ఏప్రిల్ 25)  తెల్లవారుజామున విపరీతమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ

Read More

సూర్యాపేట జిల్లాలో పోలీస్ కస్టడీలో.. వ్యక్తి అనుమానాస్పద మృతి

సూర్యాపేట జిల్లాలో కలకలం. ఓ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సైదాచారి అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉండగా చనిపోవటం చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోక

Read More

పచ్చి అబద్ధాలకు.. బ్రాండ్ అంబాసిడర్ హరీష్ రావు

బీఆర్ఎస్ నేతల తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. హరీష్ రావు  పచ్చి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ధ్వజమెత్తారు. ప్రజలను పక్

Read More

ఎన్‌ఆర్‌ఐ MBBS విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై నాలుగున్నర ఏళ్లకే ఫీజు

 స్విమ్స్ - శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2021-22 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను ఐదు సంవత్సరాలకు కాకుండా నాలుగున్నర సంవత్సరాలకే

Read More

తెలంగాణలో 26.. ఏపీలో 38.. ఎంపీ సీట్ల పెంపుపై అమిత్ షా క్లారిటీ

డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా..  నియోజకవర్గాల పునర్విభజనపై లోక్ సభలో   కేంద్ర హోం మంత్ర

Read More