AP

ప్రాణాలు తీస్తున్న స్లీపర్ బస్సులు.. పన్నెండేండ్ల క్రితం పాలెంలో ఇదే తరహా ఘటన

ప్రమాదకరంగా మారిన బెంగళూరు హైవే  పన్నెండేండ్ల క్రితం పాలెంలో ఇదే తరహా ఘటన ఇప్పుడు కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో.. ప్రమాణాలు  

Read More

బస్సుల్లో ఫిట్ నెస్ తనిఖీలు చేపడితే వేధింపులంటున్నారు : పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: ప్రతి రోజూ రవాణాశాఖ అధికారులు బస్సుల్లో ఫిట్ నెస్ తనిఖీలు చేపడితే వేధింపులని అంటున్నారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తనిఖీలు చ

Read More

అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు..దేశంలోనే ఫస్ట్.!

   2020-21 లెక్కలు వెల్లడించిన కేంద్ర గణాంకశాఖ  ఏపీలో 43.7%, తెలంగాణలో 37.2% మందికి రుణాలే ఆధారం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో కర్

Read More

తిరుపతి జూ పార్క్‌లోని వైట్ టైగర్ మృతి

తిరుపతి: తిరుపతి శ్రీ వేంకటేశ్వర నేషనల్‌ జూ పార్క్‌లోని వైట్‌ టైగర్‌ ‘సమీర్‌’ మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతు

Read More

నల్గొండలో పండగ పూట విషాదం..భార్యాభర్తల గొడవ..ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకున్న తల్లి

నల్గొండ జిల్లా  కొండమల్లేపల్లి పట్టణంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా గడపాల్సిన రోజున  కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలను చంపి &

Read More

దీపావళి స్పెషల్: లక్ష్మీ పూజ ఎలా చేయాలి..ఏ సమయంలో చేయాలి.?

దీపావళి పండుగలో అంతర్భాగమైన లక్ష్మీ పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ఐదు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో దీపావళి మూడవ రోజున వస్తుంది. ఈ రోజున

Read More

వైన్స్ అప్లికేషన్లపై ఏపీ ఎఫెక్ట్..ఈసారి ఆసక్తి చూపించని అక్కడి వ్యాపారులు

ఈసారి ఆసక్తి చూపించని అక్కడి వ్యాపారులు  ఫీజు పెంచడంతోనూ తగ్గిన దరఖాస్తులు  రూ.4 వేల కోట్ల ఆదాయ టార్గెట్ చేరుకునేందుకు  ఎ

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత దంపతులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అక్టోబర్ 19న ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో 

Read More

కర్నూల్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం, డిప్యూటీ సీఎం

అమరావతి: ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గురువారం (అక్టోబర్ 16) ఉదయం కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమా

Read More

అక్టోబర్ 29న ప్రగతి మీటింగ్.. బనకచర్లపైనా తెలంగాణ అభ్యంతరం తెలిపే అవకాశం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై ప్రగతి మీటింగ్‌‌లో చర్చించనున్నారు. ఈ నె

Read More

జూబ్లీహిల్స్‎లో రూ.25 లక్షలు స్వాధీనం

హైదరాబాద్ సిటీ/ జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఎలక్షన్​కోడ్​ నేపథ్యంలో స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్ రూ.25 లక్షలు స్వాధీనం చేసుకుంది. ఏపీలోని విశాఖపట

Read More

బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే.. సీఎం పట్టించుకోవట్లేదు : హరీశ్ రావు

గోదావరి బనకచర్లను కొనసాగిస్తున్నామని తెలంగాణకు  కేంద్రం లేఖ రాసిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.  వరద జలాలపై ప్రాజెక్టు రిపోర్టులు ఆమోదించకూ

Read More

తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. అల్యూమినియం ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు.. ఆరుగురికి గాయాలు

తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్ గేట్ సమీపంలో ఉన్న సీఎంఆర్ అల్యూమినియం ఫ్యాక్టరీలో శుక్రవారం (అక్టోబర్ 10)

Read More