ap news
తిరుమల శ్రీవారి సేవలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం ( సెప్టెంబర్ 27 ) సతీమణి కోదా
Read Moreదసరా సెలవులకు ఊరెళుతున్నారా... బీ అలర్ట్ : బంగాళాఖాతంలో వాయుగుండంతో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దసరా పండగ వచ్చేసింది.. స్కూళ్లకు ఆల్రెడీ సెలవులు కూడా ఇచ్చేశారు. ఎప్పుడెప్పుడు ఊళ్లకు వెళ్లి పండగ సెలవులు ఎంజాయ్ చేద్దామా అని పిల్లలు ఎదురుచూస్తున్నార
Read Moreతిరుమల లడ్డు కేసుపై సిట్ దర్యాప్తు ఆగిపోయిందా..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
తిరుమల లడ్డు కేసులో సిట్ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ఆపేసిందా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. శుక్రవారం
Read Moreతిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం (సెప్టెంబర్ 25) అమ్మవారి సేవలో పాల్గొని మొక్కు
Read Moreతిరుమలలో నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, సీఎం చంద్రబాబు
తిరుమలలో నూతన పీఏసీ-5 వసతి సముదాయాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, సీఎం చంద్రబాబు. గురువారం ( సెప్టెంబర్ 25 ) తిరుమల చేరుకున్న ఉపరాష్ట్రపతి
Read Moreతిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పెద్ద శేషవాహన సేవలో సీఎం చంద్రబాబు..
తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.. బుధవారం ( సెప్టెంబర్ 24 ) సాయంత్రం 5.43 నిమిషాల నుంచి 6.15 మధ్య మీన లగ్నంలో ధ్వజస
Read Moreతిరుమల శ్రీవారికి రూ. 3 కోట్ల 86 లక్షల స్వర్ణ యజ్ఞోపవీతం విరాళం ఇచ్చిన భక్తులు
దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి రూ. 3 కోట్ల 86 లక్షల స్వర్ణ యజ్ఞోపవీతాన్ని విరాళం సమర్పించారు భక్తులు. బుధవారం ( సెప్టెంబర్ 24 ) విశాఖపట్నానికి చ
Read Moreతిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు భువనేశ్వరి దంపతులు. బుధవారం ( సెప్టెంబర్ 24 ) తిరుమలకు చేరుకున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం తర
Read Moreడిజిటల్ బుక్ లాంచ్ చేసిన జగన్.. కార్యకర్తలకు అండగా..
కార్యకర్తల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్. కూటమి పాలనలో అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలబడటం కోసం డిజిటల్ బుక్ లాంచ్ చేశారు
Read Moreబంగాళాఖాతంలో వాయుగుండం : సముద్రంలో చేపల వేటపై నిషేధం
రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుందని తెలిపింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ఆదివారం ( సెప్టెంబర్ 27 ) ద
Read More3 స్టేట్లు.. 6 టీమ్లు.. దేశవ్యాప్తంగా తెలంగాణ సీఐడీ భారీ ఆపరేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది
Read Moreకపిలతీర్థం ఆలయంలో తొక్కిసలాట వార్తలపై టీటీడీ క్లారిటీ..
మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థంలో తొక్కిసలాట చోటు చేసుకుందంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచింది టీటీడీ. సోషల్ మీడియాలో తొక్కిసలాట జరిగిం
Read Moreటీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించం: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించబోమని అన్నారు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. శనివారం ( సెప్టెంబర్ 20 ) తి
Read More












